తెలంగాణ : జాతీయ సమైక్యతా ర్యాలీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత
* ఇద్దరి పరిస్థితి విషమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో సుమారు 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురై కిందపడిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు 20మందికి కింద పడిపోయిన...



