archiveCM KCR

News

తెలంగాణ : జాతీయ సమైక్యతా ర్యాలీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత

* ఇద్దరి పరిస్థితి విషమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో సుమారు 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో విద్యార్థులు డీహైడ్రేషన్ ‌కు గురై కిందపడిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు 20మందికి కింద పడిపోయిన...
News

మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ద‌మ్ము లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్ళ‌డం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్ళ‌కుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ళ‌...
News

గ్రూప్-1లో ఉర్దూ పరీక్ష వెనుక మహా కుట్ర!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భాగ్య‌న‌గ‌రం: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్దూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
News

రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భాగ్య‌న‌గ‌రం: ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీక‌రించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో...