archive#BJP Telangana

News

రానున్న ఎన్నికల్లో తెలంగాణ, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ జెండా ఎగురవేస్తాం – కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధీమా

రానున్న ఎన్నికల్లో(2023) తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో- ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలంటే- 2023లో జరిగే...
News

సంజయ్ యాత్రకు అనుమతికై డీజీపీని ఆదేశించండి

గ‌వ‌ర్న‌ర్‌కు బీజేపీ నేత‌ల విన‌తి ప‌త్రం భాగ్య‌న‌గ‌రం: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డాక్ట‌ర్ తమిళిసై సౌందరరాజన్‌కు...
News

ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్న మోదీ

భాగ్య‌న‌గ‌రం: ఇక్క‌డి భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమ్మవారి పూజలో పాల్గొంటారు. ఇందుకనుగుణంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో...
News

భాగ్య‌న‌గ‌రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

భాగ్య‌న‌గ‌రం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం కైవసం చేసుకొనే దిశగా వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి తర్వాత,...
News

గ్రూప్-1లో ఉర్దూ పరీక్ష వెనుక మహా కుట్ర!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భాగ్య‌న‌గ‌రం: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్దూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...