రానున్న ఎన్నికల్లో తెలంగాణ, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ జెండా ఎగురవేస్తాం – కేంద్ర హోం మంత్రి అమిత్షా ధీమా
రానున్న ఎన్నికల్లో(2023) తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో- ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలంటే- 2023లో జరిగే...




