archive#Bhimavaram

News

పసల కృష్ణభారతికి.. ప్రధాని మోదీ పాదాభివందనం!

భీమ‌వ‌రం: "ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌"లో భాగంగా.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు...
News

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు...
News

ప్రధాని భీమ‌వ‌రం పర్యటనలో బ్లాక్ బెలూన్లు… ఎస్పీజీ సీరియస్

భీమ‌వ‌రం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పోలీసుల భద్రత లోపం కొట్టొచ్చిన‌ట్టు కనిపించింది. గన్నవరం నుంచి భీమవరానికి హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల...
News

‘మనదే రాజ్యం’.. ‘వందేమాతరం’ నినాదాల స్ఫూర్తి ఒక్కటే

భీమ‌వ‌రం స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భీమ‌వ‌రం: ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని.. నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో...
News

దేశమంతా గుర్తుండే విధంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భాగ్య‌న‌గ‌రం: అల్లూరి సీతారామరాజు చరిత్రపుటల్లో ఉండి చాలా మందికి తెలియని వ్యక్తి అని పేర్కొంటూ అటువంటి వ్యక్తి గురించి దేశంలో అందరికీ తెలిసే విధంగా ఆయన 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేది...
News

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతికి ప్రధాని!

విజ‌య‌వాడ‌: ఏడాది పాటు జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోదీ జులై నాలుగోతేదీన భీమవరంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రయత్నాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో ఫలించినట్టు క్షత్రియ...