archiveBHARATH Vs PAKISTAN

News

పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది – సైన్యాధిపతి నరవాణే

భారత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్‌ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని...
News

కాశ్మీర్ అంశంలో మేం జోక్యం చేసుకోం – పాక్ కు స్పష్టం చేసిన సౌదీ అరేబియా

కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి లబ్ధి పొందాలనుకునే పాకిస్తాన్ కు మరోసారి చుక్కెదురైంది. జమ్మూ కాశ్మీర్ అంశంతో పాటు.. భారత్ , పాక్ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా... పాకిస్తాన్ కు సూచించింది. సౌదీ...
ArticlesNews

పాకిస్థాన్ : ఇస్లాం మ‌త మార్పిళ్ల‌ను బ‌హిర్గ‌తం చేశాడని హిందూ జ‌ర్న‌లిస్టును చంపేశారు

పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో ‌ఒక టీవీ చానెల్‌‌లో ప‌నిచేస్తున్నజ‌ర్న‌లిస్టును కొంత మంది ఇస్లాం మ‌తోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం....... అజ‌య్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్‌, ఒక ఉర్దూ వార్త...
News

పాపాల పాక్ కూ టీకాలు పంపనున్న భారత్

అంతర్జాతీయ సమాజంలో భారత్‌ మరోసారి తన సౌభ్రాతృత్వాన్ని చాటుకుంది. కశ్మీర్‌ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. కరోనా మహమ్మారిపై పోరులో పాక్‌కు 4.5కోట్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పంపించనున్నట్లు విశ్వసనీయ...
ArticlesNews

పాక్ శాంతిమంత్రానికి కారణమేంటి?

భారత్‌ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా? అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ దళాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. పాకిస్థాన్‌ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనక తప్పనిసరి కారణాలు చాలానే...
News

పాక్ పై భారత్ పంజా విసిరి నేటికి రెండేళ్ళు

ఫిబ్రవరి 26, 2021 న, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, పాకిస్తాన్ పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి "బాలకోట్ వైమానిక దాడి". అది జరిగి నేటితో 2 సంవత్సరాలు పూర్తి అయింది. 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్...
News

మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు

నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అరెస్టుపై పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కేసు విచారణలో భాగంగా మసూద్‌ అజర్‌ను జనవరి 18లోపు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని...
News

ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీని అరెస్టు చేసిన పాక్

ముంబయి పేలుళ్ల సూత్రధారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జాకీ-ఉర్‌-రెహమాన్‌ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న కేసులో పాకిస్థాన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లాహోర్‌లోని సీడీటీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా...
News

భారత్ 340, పాక్ 319

భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కారాగారాల్లో ఉన్న 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారుల జాబితాను ఆ దేశం శుక్రవారం భారత్ ‌కు అందించింది. ఇస్లామాబాద్ ‌లో ఉన్న భారత హైకమిషన్ ‌కు పాక్‌ 319 మంది భారతీయ...
News

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్

గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది...
1 2
Page 1 of 2