archiveBhagavad Gita

News

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు....
News

భగవద్గీతలో వేద, యోగ విశేషాలు ఉన్నాయి…

మాజీ ఎంపీ నారాయణరావు మచిలీపట్నం: సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలు ఉన్నాయని హిందూ కాలేజీ అనుబంధ సంఘాల అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. సహస్ర గళ సంపూర్ణ భగవద్గీతా పారాయణ కరపత్రాలను శనివారం...
News

సృష్టి ఉన్నంత కాలం ‘గీత’ ఔచిత్యం ప‌దిలం

శ్రీ కృష్ణుని విరాట్ రూప విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహన్ భాగవత్ కురుక్షేత్రం: సృష్టి ఉన్నంత కాలం భ‌గ‌వ‌ద్గీత‌ ఔచిత్యం ప‌దిలమ‌ని, గీత ఏ ఒక్క వర్గానికి చెందిన గ్రంథం కాద‌ని, భారతదేశంలో హిందూ సంప్రదాయంలో గీత ఉంద‌ని,...
News

నైతిక విలువలు బోధించే గ్రంథం భగవద్గీత… దీనిని బైబిల్‌తో పోల్చొద్దు

పాఠశాలల్లో బైబిల్ పఠనను తప్పుబట్టిన బాలల హక్కుల సంఘం బెంగ‌ళూరు: కర్ణాటక విద్యాసంస్ధల్లో మత బోధనలకు అవకాశం ఇవ్వబోమని ఇది రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ‌ మంత్రి బీసీ నాగేష్‌ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన...
News

గుజరాత్ పాఠశాలలో బోధనాంశంగా భగవద్గీత

* రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 6 నుంచి 12 తరగతుల వరకు వర్తింపు గుజరాత్ పాఠశాలల్లో ఇకపై భగవద్గీత శ్లోకాలు వినిపించనున్నాయి. ఆరు నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను బోధనాంశంగా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు...
News

తాళపత్రాల రూపంలో గీతా శ్లోకాల రూపకల్పన

న్యూఢిల్లీ : తాళపత్రాల రూపంలో భగవద్గీత, వేమన, సుమతి శతకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి...
News

లింగాపురంలో గీత జయంతి ఉత్సవం

బండి ఆత్మకూరు: గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, క‌ర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం, లింగాపురం గ్రామంలో గీతా జయంతి ఘ‌నంగా జరిగింది. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం...
News

భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి

వీహెచ్‌పీ డిమాండ్‌ న్యూఢిల్లీ: ‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఉండేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు పరిషత్‌ ప్రతినిధులు కార్యాచరణ సిద్ధం...
News

కర్ణాటక : గ్రంథాలయంలో 3000 భగవద్గీత కాపీలు దగ్ధం

కర్ణాటకలోని మైసూర్ లోని ఒక గ్రంధాలయంలో 3000 భగవద్గీత పుస్తకాలను కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ పబ్లిక్ గ్రంధాలయం సయీద్ ఇసాక్ అనే వ్యక్తికి చెందినది. ఆ లైబ్రరీలో సుమారు 11000 పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ ఇసాక్ అనేక సంవత్సరాలుగా అక్కడ...