పాకిస్తాన్కు కునుకు లేకుండా చేస్తున్న బెలూచిస్థాన్ తీవ్రవాదులు
సైన్యంపై దాడి, ఎనిమిది మంది మృతి ఇస్లామాబాద్: బెలూచిస్తాన్లో రెండు వేర్వేరు ప్రాంతాలపై సాయుధ మిలిటెంట్లు దాడులు చేశారు. నోష్కీ, పంజ్గూర్లోని ఎఫ్సీ (ఫ్రాంటియర్ కార్ప్స్) ప్రధాన కార్యాలయంపై జరిగిన సాయుధ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు ఒక అధికారితో సహా ఏడుగురు...




