archiveAYURVEDA

News

ఆయుర్వేదాన్ని జ్యోతిష్యానికి జోడిస్తే మరిన్ని సత్ఫలితాలు

మీర్జాపూర్: ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని, పలు వ్యాధుల చికిత్స సులభతరం అవుతుందని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ఆర్ ప్ర‌సాద్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్య సమన్వయం అనే అంశంపై...
News

బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఆయుష్ మందులు

దేశంలో కొవిడ్‌ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని...
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

కరోనా నివారణ మరియు నిర్మూలనకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని ఆయుర్వేద వైద్యులు శ్రీ ఆనందయ్య తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంచుతున్న ఆయుర్వేద మందు తయారీకి కావలసిన అనుమతులు సంపాదించడంలోనూ, మందు తయారీలోనూ, పంపిణీలోనూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
News

ఆయుర్వేదమే మన ఆయువుపట్టు కానుందా?

కరోనా వైరస్ ‌ను ఎదుర్కొనే ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి హైదరాబాద్ లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)తో కేరళ కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల(ఏవీఎస్‌) ఒప్పందం చేసుకుంది. ఆర్య వైద్యశాల 118 సంవత్సరాల పురాతన స్వచ్ఛంద సంస్థ. ఆయుర్వేద...
News

భారత్ లో ప్రపంచస్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న WHO

సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది. 'ధన్వంతరి జయంతి'ని పురస్కరించుకుని జరిగే ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు జయపుర(రాజస్థాన్‌), జమనగర్‌(గుజరాత్‌)లలో రెండు ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థలను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...