archiveATTACKS ON HINDU TEMPLES IN AP

News

విగ్రహాల విధ్వంసకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి – పెజావర్ పీఠాధిపతి

కర్ణాటకలోని సుప్రసిద్ధ పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి వారు ఈరోజు విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండ పైనున్న రామాలయాన్ని సందర్శించారు. తర్వాత రామతీర్థంలోని శివాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రామతీర్థంలోని...
News

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా...
News

ఏపీలో మరో ఘటన : గుడిలో వినాయకుని విగ్రహం మాయం

ఏపీలో దేవాలయాపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ముందు...
News

ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ భూమిపూజ

విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను...
News

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం – చిన జియ్యర్ స్వామి

ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీతానగరంలో...
News

విజయవాడ నడిబొడ్డున సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆలు కొన్ని ఉన్నా శ్రీ...
NewsProgramms

దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్...
1 2 3
Page 2 of 3