archiveattack

News

ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ హిట్ లిస్ట్‌లో గిరిరాజ్ సింగ్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై ఉగ్రవాదులు కన్నేశారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ జాబితాలో ఉన్న పలువురు నేతల్లో ఆయన ప్రముఖంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఐస్లామిక్ స్టేట్...
News

అగ్నిపథ్ అల్లర్లతో రైల్వేకు రూ. వెయ్యి కోట్ల ఆస్తి నష్టం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దాదాపు పది రోజులుగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిరసనల్లో భాగంగా రైల్వే సంస్థలపై దాడులు జరిగాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో...
News

పాతబస్తీలో జర్నలిస్టుపై ఎమ్మెల్యే ఖాన్ డ్రైవర్ దాడి!

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అండతో అక్కడి వారు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఎదిరించడం.. వారిపై దాడులకు దిగడం మనం గతంలో చూశాం. అలాగే ఆ ప్రాంతంలో నివసించే ఓ వర్గం ఆధిపత్యమే అక్కడ చెల్లుతుంది. అక్కడ నివసించాలంటే వారు చెప్పిన...
News

బీహార్‌లో హిందూ వివాహిత‌కు ముస్లిం వేధింపులు.. ప్ర‌శ్నించినందుకు కుటుంబ స‌భ్యుని హ‌త్య‌!

బీహార్: బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ముస్లిం యువ‌కుడు మహ్మద్ అజ్లాం నదాఫ్ హిందూ వివాహిత‌ను నిత్యం వేధిస్తున్నాడు. ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు ఇత‌ర ముస్లింల‌తో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో ఒక మహిళ స‌హా న‌లుగురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఈ ఘటన ఘనశ్యాంపూర్...
News

సికింద్రాబాద్ విధ్వంసం కీలక సూత్రధారి ఆవుల సుబ్బారావు అరెస్ట్

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అటాక్ వెనక కుట్రకోణం వెలుగు చూసింది. అగ్నిపథ్ నిరసనల వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి...
News

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!

దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్....
News

ఆరు రోజుల్లో 14 వందల భారతీయ వెబ్ సైట్లు హ్యాక్!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక సైబర్‌ ముఠాలు మన దేశానికి చెందిన వెబ్‌సైట్లను హ్యాక్‌ చేస్తున్నాయి. గడచిన ఆరు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు చెందిన 1,400 వరకూ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ...
News

అమెరికాపై మరోసారి దాడులకు అప్ప‌ట్లో బిన్ లాడెన్ పన్నాగం!

న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రతా వలయాలుండే అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిపి భారీ నష్టం కలిగించడమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఒసామా బిన్ లాడెన్ ఆ తర్వాత మరోసారి అమెరికాపై రెండో భారీ దాడిని చేయాలని ప్రణాళికలు రచించాడని తాజాగా...
News

జమ్మూ కాశ్మీర్‌లో పేలుడు కలకలం!

గణతంత్ర వేళ విధ్వంసానికి ఉగ్రవాదుల వ్యూహరచన హైఅలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు జ‌మ్మూ: గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై గ్రనేడ్​తో ముష్కరులు దాడి చేశారు. శ్రీనగర్​లో హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఓ...
News

వారం రోజుల్లో మూడు ఆలయాలపై దాడులు

డీఎంకె పానలో పెరిగిన విధ్వంసాలు చెన్నై: తమిళనాడులో గత వారం రోజుల్లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. పెరంబలూర్‌లోని అమ్మన్‌ ఆలయం, రాణిపేటలోని దుర్గాదేవి ఆలయం, కోయంబత్తూరులోని శ్రీ కృష్ణుడి మూర్తిని ధ్వంసం చేశారు. అయితే,...
1 2
Page 2 of 2