News

News

చార్‌ధామ్ యాత్ర: భక్తులకు అలెర్ట్.. మే 31 వరకు నిలుపుదల

హిందువులు ఎంతగానో ఎదురుచూసే చార్ ధామ్ కేదార్నాథ్ ఆలయ తలుపు తెరచుకోవడంతో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఊహించిన దానికంటే యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు...
News

విద్య అంటే ర్యాంకులు, మార్కులు కాదు.. విజ్ఞాన సముపార్జన

భావితరాల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మానవాళి సమస్యలన్నింటికి విద్య ద్వారానే పరిష్కారం...
News

అనంతపురంలో ఎన్‌ఐఏ సోదాలు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోహెల్‌ అరెస్ట్‌

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్‌ వీధికి చెందిన రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ అబ్దుల్‌ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహెల్‌ ఎస్‌బీఐ...
News

బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గోవిందరాజస్వామి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో నిర్వహించిన ఊరేగింపు భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయని, శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనం పై ఊరేగారని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆల‌య డిప్యూటీ ఈవో శాంతి సూపరింటెండెంట్ నారాయణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు....
News

ఆర్.ఎస్.ఎస్.‌లో ఉన్నాను, మళ్లీ అక్కడికి వెళ్తాను: హైకోర్టు జడ్జీ

‘‘ నేను చాలా సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్నాను, మళ్లీ అవకాశం వచ్చి అక్కడి చేయదగిన పని ఏదైనా ఉందని ఎవరైన నా దగ్గరకి వస్తే నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను’’ కలకత్త హైకోర్టులో రిటైరయిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ చెప్పిన మాటలు ఇవి. తన వృత్తిరీత్యా దాదాపు 37 సంవత్సరాలు ఆర్.ఎస్.ఎస్.కు దూరంగా ఉన్నానని చెప్పారు. ఆయనకు న్యాయమూర్తిగా సోమవారం చివరి పనిదినం కావడంతో బార్ సభ్యుల సమక్షంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో ధైర్యంగా, నిటారుగా ఉండటం నేర్చుకున్నా' " కొంతమంది వ్యక్తులు ఆర్.ఎస్.ఎస్. అంటేనే అసహ్యంతో చూస్తున్నారు. వారికి నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను" అని ఆయన అన్నారు. 14 సంవత్సరాలకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా...
News

ఎట్టి పరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక

భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చైనాకు చెందిన...
News

తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం గంగ జాతర కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు. ఆలయ ఆవరణలో పొంగళ్ళు పెడుతూ అమ్మవారిని సేవిస్తున్నారు భక్తులు. వివిధ రకాల వేషధారణతో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. అలాగే సున్నపుకుండలు...
ArticlesNews

శివాజీ నిర్భీతి

భయం ఒక అదృశ్యశక్తి. అది చాలా రకాలుగా బయటపడుతూఉంటుంది.అందుకనే పతంజలి మహర్షి‘‘నిర్భయత్వం సన్యాసి లేదా సాధకుడి ముఖ్యలక్షణం’’అన్నాడు. శివాజీలో ఆ నిర్భయత్వం కనబడుతుంది. రాజాజయ సింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఒప్పందం ప్రకారం శివాజీ నిరాయుధుడై, కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళాడు....
1 1,477 1,478 1,479 1,480 1,481 3,064
Page 1479 of 3064