ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరిచిన శ్రీ గురు తేగ్ బహదూర్
తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. 1678 వైశాఖ కృష్ణ పంచమి నాడు శ్రీ గురు తేగ్ బహదూర్...













