భారత్-బంగ్లాదేశ్ అమరవీరులను స్మరించుకునే రోజు విజయ్ దివస్
పాకిస్థాన్ పై విజయం సాధించినందుకు గుర్తుగాను ఏటా డిసెంబర్ 16న భారత్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. ఇవాళ దేశ చరిత్రలో మరువరాని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది.వేడుకలు, కవాతులు తదితర కార్యక్రమాలు భారత్ అంతటా...