News

News

పాక్‌లో తొలి హిందూ పోలీసు అధికారిగా రాజేందర్ మేఘ్వార్

మన దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్‌లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,...
News

మతం ఆధారంగా రిజర్వేషన్లు తగదు : కలకత్తా హైకోర్టు

మతం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు కుదరదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ముస్లిం సముదాయాలకు ఓబీసీ కులాల హోదాను ఇచ్చి.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని తప్పుబట్టిన కోల్‌కతా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిముల్లోని...
News

బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలి

బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు రక్షణ కల్పిం చాలని విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆ దేశంలో హిందువులపై జ రుగుతున్న దాడులను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చేపట్టిన సంఘీభావ ర్యాలీ విజయవంతంగా సాగింది. గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి...
News

సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు

విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సం‌స్థాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శారదా ధామం లో అఖిల భారతీయ సమావేశాలు జరిగాయి. ప్రచార విభాగం, అభిలేఖాగార్ (డాక్యుమెంటేషన్ ) విభాగాల నుంచి దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు. గత...
ArticlesNews

ఖండాంతరాలు దాటిన నిమ్మలకుంట ఖ్యాతి

హస్తకళల్లో తోలుబొమ్మలాట ఒకటి.. ఇది స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం నింపి ఆంగ్లేయులపై పోరాడేలా చేసింది. సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులో లేనప్పుడే తోలుబొమ్మలాట పెద్ద ఎత్తున ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. టీవీలు, సినిమాలు ప్రాచుర్యంలోకి రాని రోజుల్లోనే...
News

శబరిమలలో పంపా నుంచి సన్నిధి వరకు సీసీ కెమెరాలు

శబరిమలలో మొట్టమొదటి సారిగా.. పంపా బేస్‌ క్యాంప్‌ నుంచి సన్నిధానం వరకు ప్రతి అంగుళం కవర్‌ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పంపా నుంచి శరణ్‌గుత్తి వరకు రెండువైపులా మార్గాలతోపాటు.. నడపండల్‌, పదునెట్టాంబడి, సన్నిధానం, భస్మకులం ప్రాంతాల్లో మొత్తం 258...
News

15 రోజుల్లో సంభల్ మసీదు సర్వే నివేదిక

ఉత్తర్ ప్రదేశ్లోని సంభల్ లో ఉన్న షాహీ జామా మసీదుకు సంబంధించిన సర్వే నివేదికను 15 రోజుల్లో దాఖలు చేయనున్నట్లు కోర్టు కమిషనర్ రమేశ్ సింగ్ రాఘవ్ తెలిపారు. అనారోగ్యం కారణంగా నివేదిక సమర్పణకు కొంత సమయం కావాలని ఆయన స్థానిక...
ArticlesNews

“ముస్లిం ఛాందసవాద కట్‌ముల్లాలతో దేశానికి ప్రమాదం”

‘ఒక దేశం పరిపాలన అక్కడి మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. మెజారిటీ ప్రజలకు సంక్షేమం కలిగించేది, వారిని సంతోషపెట్టే పద్ధతులే ఆమోదించబడాలి’ అని అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ ఆవశ్యకత’ అనే...
1 959 960 961 962 963 2,479
Page 961 of 2479