News

News

పంపాలో మహిళలకు ప్రత్యేక వసతి

శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్‌ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ట్రావెన్‌కోర్‌ దేవొస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్‌ ప్రసాద్‌ సోమవారం ఈ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఇందులో ఏకకాలంలో...
ArticlesNews

పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ సంఘచాలకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వత రావు (89) వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాలతో బుధవారం ఉదయం 11.30 గంటలకు భాగ్యనగరంలోని తమ నివాసంలో స్వర్గస్తులయ్యారు....
ArticlesNews

బంగ్లాదేశీ హిందువులు: ప్రపంచంలోనే అల్పసంఖ్యాకులకు హక్కుల అమానుష నిరాకరణ

బంగ్లాదేశ్ ప్రజలకు తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే హక్కు కచ్చితంగా ఉంది. కానీ దానర్ధం మైనారిటీల హక్కులను దోచుకోమని కాదు కదా! ఉనికిలో లేని బంగ్లాదేశ్ ప్రభుత్వపు సోకాల్డ్ సలహాదారు మహమ్మద్ యూనుస్ ఏమంటున్నాడో చూసారా. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు అనేది...
News

2035 కల్లా ‘భారత్‌ అంతరిక్ష కేంద్రం’ సిద్ధం: కేంద్ర మంత్రి

భారతదేశం 2035 కల్లా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోనుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపే అవకాశం ఉందని తెలిపారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ,...
ArticlesNews

కలలో ఏసు ఆదేశం: హిందూ సాధువు విగ్రహం ధ్వంసం

కర్ణాటకలో హిందువులకు పూజనీయుడైన శివకుమార స్వామి విగ్రహాన్ని ఒక క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసాడు. పదిరోజుల క్రితం జరిగిన ఆ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆ విధ్వంసానికి పాల్పడిన క్రైస్తవ వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసారు. ఆ విగ్రహం...
News

హిందువులపై దాడులు.. స్పందించిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడులు పెచ్చురిల్లాయంటూ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్నాయి. అలాంటి వేళ.. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారులతో విక్రమ్ మిస్రీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ...
ArticlesNews

ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్‌ఐ సర్వేకు అనుమతినిచ్చింది. పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలు తదనంతరం సంభల్‌లో హింస చెలరేగింది....
News

భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం

శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనవేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మామూలుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు స్వామివారి స్పర్శ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. అయితే పండుగ వేళల్లో, రద్దీ ఎక్కువగా...
News

నన్ శిక్షణ పొందుతున్న మైనర్ అమ్మాయిని గర్భిణీ చేసిన చర్చ్ ఫాదర్

ఏలూరు పట్టణంలో డయోసీస్ ఆఫ్ ఏలూరు నిర్వహిస్తున్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్‌లో ఘోరం జరిగింది. చిన్నారి శిశువు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుకుంటున్న నంద్యాలకు చెందిన విద్యార్ధినికి...
News

కామథేను జాతీయ పురస్కారం అందుకున్న శంఖారావ యు‘గళం’

నిర్విరామంగా 20 నిమిషాల పాటు శంఖారావాన్ని పూరించడంలో జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్జించి అనేక రికార్డులను, అవార్డులను, సువర్ణ ఘంటా కంకణాలు సాధించిన శంఖారావ యు‘గళం’ డాక్టర్‌ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మరో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ దంపతులకు...
1 957 958 959 960 961 2,479
Page 959 of 2479