పంపాలో మహిళలకు ప్రత్యేక వసతి
శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ట్రావెన్కోర్ దేవొస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రసాద్ సోమవారం ఈ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఇందులో ఏకకాలంలో...









