News

News

తెలుగు భాషోన్నతికి పటిష్ట ప్రణాళిక అవసరం

తెలుగు భాషోన్నతికి పటిష్ట ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పలువురు పేర్కొన్నారు. తెలుగు అధ్యయన శాఖ- ప్రాచ్య పరిశోధన సంస్థ- బెంగళూరులోని తెలుగు సంపద సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలను తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్‌ హాల్లో వీసీ అప్పారావు...
News

శివరాత్రి రోజున వర్శిటీలో మాంసాహారం కలకలం

మహా శివరాత్రి పర్వదినం రోజున ఏ ఒక్క హిందువు మాంసాహారం తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న విద్యార్థులకు మాంసాహారం వడ్డించే ఎస్ఎఫ్ఐ విభాగం వారు ప్రయత్నం చేశారని ఏబీవీపీ విభాగం నేతలు తెలిపారు. దీనిపై...
NewsProgramms

సేవాభారతి ఆధ్వర్యంలో విజయవాడలో బాలమేళా

బాలబాలికలకు చదువు, క్రమశిక్షణ, ఆరోగ్యం, నైతిక విలువలను అందిస్తూ వారి సమగ్ర వికాసం కోసం పనిచేస్తోన్న సేవా భారతి...విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23 న బాలమేళాను నిర్వహించింది. ‘బాలమేళా’లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియంలో...
News

తుదిశ్వాస వరకు హిందువునే.. అసలు విషయం చెప్పేసిన డిప్యూటీ సీఎం..

‘నేను పుట్టుకతో హిందువును, నా వ్యక్తిగతమైన నమ్మకాన్ని పాటిస్తానని కర్నాటక డిప్యూటీ సీఎం డీసీఎం డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. సదాశివనగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో ఇషా ఫౌండేషన్‌కు తన కుమార్తె వెళ్లేవారన్నారు. ఈ ఏడాది ఇషా ఫౌండేషన్‌ ముఖ్యులు...
News

మహా కుంభమేళా అద్భుత ఘట్టం : ఎరిక్ సోల్‌హీమ్

భారత దేశ ప్రాచీన జ్ఞానం, భారతీయులకు ప్రకృతిపై వుండే భక్తి అమోఘమని నార్వేజియన్ మాజీ మంత్రి,మాజీ యుఎన్‌ఇపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్ ప్రశంసించారు. ఆయన మహాకుంభమేళాలో పవిత్ర స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం...
News

పరిస్థితి ఇలాగే వుంటే హిందూ జనాభా కనుమరుగే : వివేకానంద ఫౌండేషన్ లో వక్తలు

వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘‘బంగ్లాదేశ్ లో మైనారిటీలపై ఎన్నటికీ అంతంలేని హింస’’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు....
News

దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం

హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవదాయ శాఖను ట్రిబ్యునల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రామచంద్ర దాస్...
News

మాకు ఉపదేశాలు చేసే స్థాయి పాకిస్తాన్‌కు లేదు: ఐరాసలో భారత్ ఆగ్రహం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్ఎచ్ఆర్‌సి) 58వ సెషన్ 7వ సమావేశంలో భారతదేశం పాకిస్తాన్‌ను ఉతికి ఆరేసింది. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, మనుగడ సాగించడానికి అంతర్జాతీయ సహాయం మీద ఆధారపడుతున్న దేశమనీ వర్ణించింది. అలాంటి దేశానికి మాకు లెక్చర్లు ఇచ్చే...
News

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి పేలవ ప్రతిజ్ఞ

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో పొరుగుదేశం భారత్‌ను ఓడిస్తానని, లేకపోతే తన పేరు షెహబాజ్‌ షరీఫే కాదని తేల్చిచెప్పారు. ఆయన తాజాగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని డేరా ఖాజీ ఖాన్‌ను...
ArticlesNews

ప్రాచీన భారతీయ కాంతి కిరణాలు

-డా. వాడపల్లి దుర్గా రామ పవన్ మరియు డా. బెహరా ప్రసన్న కుమార్ సర్ సి వి రామన్ చేసిన పరిశోధనల కారణంగా రామన్ ఎఫెక్ట్ అనే దృగ్విషయం 28 ఫిబ్రవరి 1928 న ఆవిష్కరించబడింది. దానికి గుర్తుగా ప్రతి ఏటా...
1 829 830 831 832 833 2,478
Page 831 of 2478