తెలుగు భాషోన్నతికి పటిష్ట ప్రణాళిక అవసరం
తెలుగు భాషోన్నతికి పటిష్ట ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పలువురు పేర్కొన్నారు. తెలుగు అధ్యయన శాఖ- ప్రాచ్య పరిశోధన సంస్థ- బెంగళూరులోని తెలుగు సంపద సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలను తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో వీసీ అప్పారావు...









