బయటపడిన పురాతన విగ్రహాలు!
పల్నాడు జిల్లాలోని ముప్పాళ్లలో వీరాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే వందేళ్ల క్రితం పూజలందుకున్న నాగేంద్ర స్వామి విగ్రహం గ్రామంలోనే ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వందేళ్ల క్రితం అక్కడో ఆలయం ఉండేదని...








