News

News

బయటపడిన పురాతన విగ్రహాలు!

పల్నాడు జిల్లాలోని ముప్పాళ్లలో వీరాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే వందేళ్ల క్రితం పూజలందుకున్న నాగేంద్ర స్వామి విగ్రహం గ్రామంలోనే ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వందేళ్ల క్రితం అక్కడో ఆలయం ఉండేదని...
News

అమ్మకోసం 93 వేల కిలోమీటర్ల తీర్థయాత్ర ….

తల్లి కోసం ఓ వ్యక్తి లక్షల జీతాన్ని వదిలేశాడు. ఏ మాత్రం అసంతృప్తి లేకుండా అమ్మసేవ, దైవ స్మరణలోనే ఏళ్ళుగా తరిస్తున్నాడు. మాతృమూర్తి కోరిక మేరకు స్కూటర్‌పై ఆమెను తీర్థయాత్రకు తీసుకెళ్ళాడు. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన కృష్ణకుమార్‌(39) తన తల్లి చూడరత్నమ్మ(70)తో...
News

కుల్‌భూషణ్‌ జాదవ్‌ కిడ్నాప్‌ వెనకున్న పాక్ మతపెద్ద హతం

ఇరాన్‌లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద...
News

ఏప్రిల్ 5 నుంచి 15 వరకు ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు పర్యటించారు. శ్రీరామ నవమి వస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించిన...
ArticlesNews

దేవభూమిలో దెయ్యాల జాతర!

దేవభూమిగా పేరు తెచ్చుకున్న కేరళలో దెయ్యాలను మించిన మతోన్మాద ఉగ్రమూకల నేతలను కొలిచే ధోరణి శ్రుతి మించుతున్నది. ఇటీవల పాలక్కాడ్‌ ‌జిల్లాలో జరిగిన ఊరేగింపులో హమాస్‌ ఉ‌గ్రమూక నేతలు యహ్యా సిన్‌వర్‌, ఇస్మాయిల్‌ ‌హనియే ఫొటోలతో కూడిన బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ...
News

లయోలా కళాశాలపై చర్యలు తీసుకోవాలి : ABVP

ఆంధ్ర లయోలా కళాశాల అటానమస్‌ పేరుతో ఎన్నో అవకతవకలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, ప్రభుత్వం కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు స్వర్గం దుర్గారావు డిమాండ్‌ చేశారు. అటానమస్‌ స్టేటస్‌ ముగిసినా రిటెయిన్‌ చేసుకోలేదని,...
News

ఢిల్లీలో మసీదు విస్తరణ… వ్యతిరేకిస్తున్న హిందువులు

ఢిల్లీలోని బ్రహ్మపురి ప్రాంతంలో ఉద్రిక్తత రేగింది. 12 వ లేన్ లో మసీదు అక్రమ విస్తరణ నేపథ్యంలో ఈ వివాదం రేగింది. మూడు రోజుల క్రితం తమపై రాళ్లదాడులు జరిగాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ...
News

భారత్‌ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్‌ ధ్వంసం

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది....
News

ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం

ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా బాపట్ల జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్‌ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్‌ కన్వీనర్‌...
News

ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి: నృపేంద్ర మిశ్రా

ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలీ పండుగ కోసం కార్మికులు...
1 812 813 814 815 816 2,478
Page 814 of 2478