News

News

‘డాకూ దుల్హన్‌’ గుల్షనా రియాజ్‌ ఖాన్‌

గుజరాత్‌కు వెళ్తే ఆమె పేరు కాజల్‌, హరియాణాలో ఉంటే సీమా, బిహార్‌లో నేహా, ఉత్తరప్రదేశ్‌లో అయితే ఆమె పేరు స్వీటీ. అసలు పేరు మాత్రం గుల్షానా రియాజ్‌ ఖాన్‌. వయసు 21 ఏళ్లు. ఇప్పటికే 12 సార్లు పెళ్లిళ్లు చేసుకుంది. అందర్నీ...
News

పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
ArticlesNews

ప్రార్థనల పేరిట వ్యవస్థీకృత నేరాలు… బలైపోతున్న హిందువులు

ఏసు ప్రభువును నమ్ముకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయని, ప్రేయర్ ఆయిల్ అని మాయమాటలు చెబుతూ స్వస్థత కూడికలు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనల పేరిట మతప్రచారం చేస్తూ ఎందరో అమాయకులు, ప్రత్యేకించి హిందువుల ప్రాణాలను పాస్టర్లు బలిగొంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు...
News

మోదీ పేరిట బద్రీనాథ్‌లో తొలి పూజ

ఆరు నెలల తర్వాత ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథుడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ తొలి మహాభిషేక పూజను నిర్వహించారు. లక్ష్మీదేవి, వినాయకుడు సహా ఆలయ ప్రాంగణంలోని...
News

జ్ఞానమంతా సంస్కృతంలోనే

దేశంలోని దాదాపు చాలా భాషలకు సంస్కృత భాష అమ్మలాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. సంస్కృతం బలోపేతమైతేనే, మిగతా భాషలకూ బలం వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో సంస్కృత భాష పునరుజ్జీవానికి అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వమూ అందుకు సహకరిస్తోందని...
News

పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలు మూసివేసిన భారత్

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రోద్బలం ఉందని గట్టిగా నమ్ముతున్న భారత్... దాయాది దేశాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు కఠిన ఆంక్షలతో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత కేంద్ర ప్రభుత్వం... తాజాగా సముద్ర రవాణా మార్గాల...
News

శైవ సిద్ధాంతం మానవాళికి ఒక సందేశం

ఆధ్యాత్మిక సంస్థలు తత్వశాస్త్రానికి కేంద్రంగా నిలుస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా అన్నారు. తమిళనాడు చెన్నై సమీపంలో జరిగిన 6వ అంతర్జాతీయ శైవసిద్ధాంత సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. శైవ సిద్ధాంతం కేవలం తత్వశాస్త్రం మాత్రమే కాదని, తమిళనాడు ప్రజల...
News

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా...
News

ఎన్ఆర్ సీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : విశ్వ హిందూ పరిషత్ డిమాండ్

దేశంలో జనాభా లెక్కలతో పాటే ఎన్ఆర్ సీ -నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ -వీహెచ్ పీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత్ లో అక్రమంగా ఉంటున్న పాకిస్థాన్ పౌరులనూ తక్షణమే స్వదేశానికి...
ArticlesNews

హిందువుగా వద్దు… కాని కుల ప్రయోజనాలు, రక్షణ కావాలి

హిందూ మతం వద్దని, హిందువుల్లోని కులవ్యవస్థ తమకు వద్దని అన్యమతాలలోకి వెళ్ళిపోయిన కొందరు వ్యక్తులు, మతమార్పిడికి ముందు తామున్న కులాలకు సంబంధించి రిజర్వేషన్ తదితర ప్రయోజనాలను మాత్రం వదులుకోలేకపోతున్నారు. ఇలాంటివారు బయటకు హిందువులుగా జీవిస్తూ వ్యక్తిగతంగా లేదా కుటుంబపరంగా అన్యమతాన్ని అనుసరిస్తూ...
1 724 725 726 727 728 2,478
Page 726 of 2478