సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందిస్తున్న టిటిడి
సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేందుకు టిటిడి విశేష కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ ఏకైక సంస్థగా పేరొందింది. భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ...









