వారణాసిలో ప్రమాద స్థాయి దాటిన గంగా నది
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా స్నాన ఘాట్లు మునిగిపోయాయి. సమీపంలోని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆలయాలు, దుకాణాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. స్నాన ఘాట్ల వెంబడి అధికారులు రెస్య్కూ సిబ్బందిని మోహరించారు....









