News

News

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ఆర్మీ కీలక పోస్ట్

అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాల విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, భారత సైన్యం పరోక్షంగా చురకలంటించింది. ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్థాన్‌కు అమెరికా దశాబ్దాల పాటు ఎలా ఆయుధాలు సరఫరా చేసిందో గుర్తుచేస్తూ ఒక పాత వార్తాపత్రిక కథనాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది....
News

భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు.. జయా బచ్చన్‌పై రేఖా గుప్తా ఆగ్రహం

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వర్సెస్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కౌంటర్‌కు ప్రతికౌంటర్‌తో వాగ్యుద్ధం సాగుతోంది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ నడిచింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జయా...
News

కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలి. దీనికి క్షేత్రస్థాయి సిబ్బంది కీలకపాత్ర పోషించాలి’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఎస్పీ మణికంఠ అన్నారు. ఆలయ ఈవో కార్యాలయ భవనం వద్ద ఉన్న సమావేశ మందిరంలో జిల్లా...
News

ప్రాణభయంతో మసూద్ అజహర్… రహస్య స్థావరాలకు తరలిస్తున్న పాక్ ఐఎస్ఐ!

భారత సైన్యం జరిపిన 'ఆపరేషన్ సిందూర్', 'ఆపరేషన్ మహాదేవ్' వంటి కీలక దాడులతో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో, సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిఘా...
News

తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు

ఆగస్టు 8వ తేది వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు అమ్మవారి దర్శనాన్ని సౌకర్యవంతంగా పొందేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయం పరిధిలో...
ArticlesNews

గోవు విశిష్టత

ప్రాణులలోకెల్ల సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువల్ల వీటిని బంగారము, వెండి అంటాము. ఆవుపాలు దాని మూపురం గుండా స్రవించి లభిస్తాయి. ఆవు మూపురంలో స్వర్ణ నాడి ఉంది. కనుక ఆవు పాలలో స్వభావసిద్ధంగానే బంగారపు...
News

ప్రధాని మోడీ కోసం రాఖీ సిద్ధం చేసిన పాక్ ముస్లిం

మరో కొన్ని రోజుల్లో రాఖీ పండుగ రాబోతోంది. అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా రక్షబంధన్ నిలుస్తోంది. ఈ ఏడాది కూడా రాఖీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ సందర్భంగా, ప్రధానమంత్రి...
News

కైలాస్‌యాత్ర మార్గంలో భారీ వరదలు, చిక్కుకున్న యాత్రికులు

భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కిన్నౌర్‌ జిల్లాలో భారీ వరదలు సంభవించడంతో కైలాస్‌ యాత్ర ట్రెక్కింగ్‌ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు....
News

తుంగభద్ర తీరంలో మన ఊరు-మన గుడి-మన బాధ్యత కార్యక్రమం

మన ఊరు-మన గుడి-మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని దేవాలయాలను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో శుభ్రం చేశారు. ఇందులో భాగంగా ఎన్నో ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను శివకుమార్ రెడ్డి వారి బృందం ఉద్యమ స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను...
News

చంగూర్ బాబా కేసులో కీలక మలుపు.. ఈడీ కస్టడీలో సహచరుడు..

ఉత్తరప్రదేశ్‌ను కుదిపేస్తున్న అక్రమ మతమార్పిడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంగూర్ బాబా వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. లక్నోలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు చంగూర్ బాబాకు సన్నిహితుడిగా భావిస్తున్న నవీన్ రోహ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. నవీన్...
1 578 579 580 581 582 2,477
Page 580 of 2477