News

News

తీరంలో ఆకట్టుకుంటున్న ఆలయం

బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాతంలో నిర్మించిన తారకేశ్వరాలయం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 2016లో దీని నిర్మాణ పనులు ప్రారంభించి.. 2023లో విగ్రహాలను ప్రతిష్ఠించారు. కర్లపాలెం మండలం బుద్దాం గ్రామానికి చెందిన దశరథమహారాజు సముద్రతీరంలో శివాలయం నిర్మించాలనే తలంపుతో తిరుపతికి చెందిన...
ArticlesNews

అయ్యప్ప మీద మార్క్సిస్టుల దొంగ భక్తి

ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నట్టు, ప్రపంచ అయ్యప్ప భక్తులారా వంప రండి అంటున్నారు కేరళ మార్క్సిస్టులు. సెప్టెంబర్ 20న పంపలో కేరళ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశం ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు దీని మీదే అందరికి...
News

భక్తులు డబ్బులు ఇచ్చేది కల్యాణ మండపాల నిర్మాణానికి కాదు : సుప్రీం

ఆలయాలకు భక్తులు డబ్బులిచ్చేది కల్యాణ మండపాల నిర్మాణం కోసం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సమర్థించింది. కాగా, ఐదు ఆలయాల నిధులతో తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కల్యాణ మండపాల...
News

అమలాపురంలో స్మార్తాగమ అపర విద్వత్సభ

స్మార్తమే అపర కర్మలకు మూలమై మానవ మనుగడలో కీలకమైందని వేద ఘనపాఠీలు ఉద్బోధించారు. శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్మార్తాగమ అపర విద్వత్సభ జరిగింది. ఘనపాఠీలు...
News

ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వాండ్రంగి కూడలి ముఖద్వారం వద్ద ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు...
News

అమ్మవారి విగ్రహ ధ్వంసం!

పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం రూరల్‌ మండలంలోని బాలగుడబ గ్రామ ప్రారంభంలో నేలబావి సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చేతులను గుర్తు తెలియని ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఆలయంలో వున్న హుండీని ధ్వంసం చేసి నగదును సైతం దొంగలించినట్టు...
News

ప్రపంచంలోనే అతి ఎత్తైన హిందూ ఆలయాల్లో ఒకటిగా ఉమియా దేవి మందిర్

ప్రపంచంలోనే అతి ఎత్తైన హిందూ ఆలయాల్లో ఒకటిగా నిలవనున్న ఉమియా దేవి మందిర్ గుజరాత్ లోని జాస్ పూర్ లో సిద్ధమవుతోంది. 60 ఎకరాల్లో వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఉమియా దేవి మందిరాన్ని విశ్వ్ ఉమియా ఫౌండేషన్ నిర్మిస్తోంది. గోపురం...
News

విదేశీయులను దేశం నుంచి బహిష్కరించనున్న కేంద్రం..

దేశం నుంచి 16వేల మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్కోటిక్స్‌ రవాణా, ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు...
News

ఎర్రకోటకు నల్లచారలు

దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలుస్తున్న ప్రాచీన కట్టడం ఎర్రకోట. అయితే రాజధాని దిల్లీలో రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ఎర్రకోట క్రమంగా దెబ్బతింటోందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. 17వ శతాబ్దంలో షాజహాన్‌ చక్రవర్తి ఎర్రటి రాతితో నిర్మించిన ఈ కట్టడం గోడలపై...
News

బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టుకు కౌంటర్‌గా భారత్‌ కూడా మెగా డ్యామ్ పనులకు శ్రీకారం చుట్టింది. చైనా ప్రాజెక్టుపై భారత్‌, బంగ్లాదేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్‌ మొండిగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చైనాకు దీటుగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని...
1 512 513 514 515 516 2,477
Page 514 of 2477