తీరంలో ఆకట్టుకుంటున్న ఆలయం
బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాతంలో నిర్మించిన తారకేశ్వరాలయం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 2016లో దీని నిర్మాణ పనులు ప్రారంభించి.. 2023లో విగ్రహాలను ప్రతిష్ఠించారు. కర్లపాలెం మండలం బుద్దాం గ్రామానికి చెందిన దశరథమహారాజు సముద్రతీరంలో శివాలయం నిర్మించాలనే తలంపుతో తిరుపతికి చెందిన...









