News

ArticlesNews

సమానతా సూత్రం బోయి భీమన్న సాహిత్యం

( సెప్టెంబరు 19 – బోయి భీమన్న జయంతి ) మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం....
News

దేవాలయ భూమికి ఎదురుగా అక్రమంగా ముస్లిం శ్మశానవాటిక

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని గోపన్‌పల్లిలో, ముస్లింలు శ్మశానవాటికను అక్రమంగా స్థాపించడం ద్వారా సర్వే నంబర్ 178లోని 30 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి ముస్లిం సమూహం ప్రయత్నిస్తోంది. అక్కడ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న స్థలంలో ఉనికిలో లేని...
News

ఆర్‌ఎస్‌ఎస్ జ్యేష్ట ప్రచారక్ మధుభాయ్ కులకర్ణి కన్నుమూత

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్ జ్యేష్ట ప్రచారక్, ఆదరణీయ శ్రీ మధుభాయ్ కులకర్ణి ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు దేవగిరిలో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు మాధవ్ వినాయక్ కులకర్ణి. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. మధుభాయ్ కులకర్ణి 17-05-1938న...
News

దసరా 2025 పేరుతో యాప్‌

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా వేడుకలకు ఈసారి సాంకేతికత పరవళ్లు తొక్కనుంది. ఏఐ కెమెరాలు, డ్రోన్‌లు, చిన్నారులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) చేతి బ్యాండ్‌లు.. ఇలా సాంకేతికతను వినియోగించనున్నారు. తాజాగా ఉత్సవాల సమాచారం, సేవల గురించి మొబైల్‌ యాప్, చాట్‌బాట్‌ను...
ArticlesNews

శత్రువు గడ్డపైనే శత్రువుని మట్టుబెట్టిన మహావీరుడు మదన్ లాల్ ధింగ్రా

స్వాతంత్ర్య వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్, మదన్ లాల్ ధింగ్రా మధ్య ఉన్న బంధం విడదీయరాని స్నేహానికి, అద్భుతమైన దేశభక్తికి గొప్ప ఉదాహరణ.ఈ రోజు మదన్ లాల్ ధింగ్రా జన్మదినం.ముందుగా, మదన్ లాల్ ధింగ్రా గురించి కొంచెం తెలుసుకుందాం. మదన్ లాల్...
News

24 గంటల్లోనే ‘‘కాల్పుల విరమణ’’ ఉల్లంఘించిన మావోయిస్టులు, ఇద్దరి హత్య..

పరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్‌కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్‌కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల...
News

జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన

ఈ-వీసాలు, సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది....
News

భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం : ఖలిస్థానీల బెదిరింపులు

కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఖలిస్థానీ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్ -SFJ సంస్థ ఈ బెదిరింపులకు దిగింది. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని పేర్కొంది. దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ...
News

ఆపరేషన్‌ సిందూర్‌లో మసూద్‌ అజార్‌ కుటుంబం ఛిన్నాభిన్నం: జైషే కమాండర్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నాడు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని జైషే...
ArticlesNews

‘జ్ఞాన భారత్‌’ పోర్టల్‌లోకి 5 వేల గ్రంథాలు

నన్నయ్య, పోతన, శ్రీనాథుడు తదితర ప్రఖ్యాత తెలుగు కవులు, రచయితలు అప్పట్లో తాళపత్రాలపై రాసిన అద్భుత గ్రంథాల మాధుర్యాన్ని భావితరాలకు యథాతథంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తాళపత్ర గ్రంథాల డిజిటల్‌ ప్రతులను ‘జ్ఞాన భారత్‌’ పోర్టల్‌లో ఉంచనుంది....
1 511 512 513 514 515 2,477
Page 513 of 2477