సైనిక చర్య లేకుండానే పీవోకే స్వాధీనం
ఎటువంటి సైనిక చర్యలు లేకుండానే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ -పీవోకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందని, పీవోకే ప్రజలు ‘మేము భారత్లో భాగమే’ అని చెప్పుకొనే రోజు ఎంతో దూరంలో లేదని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. సోమవారం మొరాకోలో పర్యటించిన ఆయన ఆ...









