News

News

పండిట్ దీన్ దయాళ్ జీ ఆలోచనల ఆవిష్కరణ వేదిక విజయవాడ

విజయవాడలో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి వేడుకలు నిర్వహించారు. దీన్ దయాళ్ జీ ఆలోచనల కారణంగానే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారిని పైకి తీసుకుని రావడానికి వీలుకలుగుతోందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి ఛీఫ్ పివిఎన్...
News

బలూచిస్తాన్ లో ప్రజల అపహరణ..

పాకిస్తాన్ తన సొంత ప్రజల్ని మాయం చేస్తోంది. బలూచిస్తాన్‌లో తమ హక్కుల గురించి నినదించిన వారు క్రమంగా ‘‘అదృశ్యం’’ అవుతున్నారు. వారు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియక అక్కడి...
News

దీన దయాళ్ పురం గ్రామంలో శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయజీ జయంతి

కృష్ణాజిల్లాలోని దివిసీమలోని దీన దయాళ్ పురం గ్రామంలో పండిట్ శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయజీ 109 వ జయంతి ఉత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనటం...
News

దసరా వేడుకల్లో సిద్ధరామయ్య రుసరుసలు.. ప్రేక్షకులపై ఆగ్రహం

కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను ఆహ్వానించింది. అయితే ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రుసరుసలాడారు. ఉత్సవాలను...
News

ఒంటిమిట్టలో మరో వసతి సముదాయం

ఒంటిమిట్ట కోదండ రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మరో వసతి భవన సముదాయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడి ముందుకొచ్చింది. కల్యాణ వేదిక స్వాగత తోరణం ఎదురుగా (చెంచుగారిపల్లెకు వెళ్లే దారికి పడమర దిశలో) రామయ్య క్షేత్రానికి చెందిన...
News

విగ్రహాల కోసం ప్రజల డబ్బు వాడొద్దు.. డిఎంకె ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎమ్‌కే ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల సొమ్మువాడొద్దని ఆదేశించింది. ‘మీ మాజీ నాయకులను కీర్తించటం కోసం ప్రజా ధనాన్ని ఎందుకు వాడుతున్నారు. ఇందుకు...
ArticlesNews

వేద వేదాంత విషయాలను బోధించేది భారతం

భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ భారతేతిహాసం వల్ల...
News

అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెలలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు గ్లోబల్ అయ్యప్ప సంగమం ముగింపు కార్యక్రమంలో కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబర్ 16న ప్రారంభమయ్యే 'తులం' పూజల చివరి రోజున రాష్ట్రపతి పర్యటన. ముందుగా...
ArticlesNews

ఆయుర్వేద సర్వస్వం

చరకుడుని వైద్యశాస్త్ర పితగా చెప్పుకుంటాం. క్రీస్తుపూర్వం 1 లేదా 2వ శతాబ్దానికి చెందినవారని చరిత్రకారులు చెబుతారు. ఆయన రాసినదే 'చరక సంహిత', మనదేశానికి మరో ఎనిమిదేళ్లలో స్వరాజ్యం సిద్ధిస్తుందనగా 1939లో ఈ మహా సంస్కృత గ్రంథాన్ని నుదురుపాటి విశ్వనాథశాస్త్రి 'చరక సంహిత-చికిత్సాస్థానము'...
News

మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ

ఉత్తరప్రదేశ్‌లోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాన్‌ను అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ-ADA తోసిపుచ్చింది. పలు ప్రభుత్వ శాఖల నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో ఏడీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పునకు అనుగుణంగా మసీదు...
1 501 502 503 504 505 2,477
Page 503 of 2477