News

News

“హిందువులు మరియు ముస్లింల DNA ఒకటే”

ఢిల్లీలోని తాల్ కటోరా స్టేడియంలో అఖిల భారతీయ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ముస్లింల భారీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అఖిల భారతీయ ముస్లిం విచార్ మంచ్ సంయోజక్ ఇంద్రేశ్ కుమార్, బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమల్ సిద్దిఖీ, నిజాముద్దీన్...
News

మన్యం వాసికి జాతీయ అవార్డు

భూగోళ పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గిరిజన బిడ్డకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఖరాసవలస పంచాయతీ పరిధి కొమ్మవానివలసకు చెందిన సంగంరెడ్డి శ్యామ్‌కుమార్‌ జాతీయ భూగోళశాస్త్ర లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు (2024-2025)కు ఎంపికయ్యారు. ఈ మేరకు...
News

శంఖు కళాకృతుల జగన్నాథ్‌..

ఒడిశాలోని పూరీకి చెందిన ప్రఖ్యాత శంఖు కళాకారుడు జగన్నాథ్‌ ప్రధాన్‌.. సంప్రదాయ శంఖు ఆకృతులకు ఆధునికత, కళాత్మకత జోడించి సరికొత్త రూపాల్లో తయారు చేస్తున్నారు. 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న ఆయన.. తనదైన కళా నైపుణ్యాలతో జాతీయ స్థాయిలోనూ అవార్డులు...
News

తండ్రి హత్యకు కొడుకు ఫిరోజ్ అన్సారీ సుపారీ..

నాన్నను ఓ కొడుకు సుపారీ ఇచ్చి మరీ చంపాలని ప్లాన్ చేశాడు. ఎంత దారుణం అండీ ఇది.. కన్న తండ్రిని, సొంత కొడుకు చంపాలని కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసి ఖతం చేయాలని ప్లాన్ చేయడం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ...
News

అమెరికా నుంచి డిపోర్ట్‌ అయిన 73 ఏళ్ల పంజాబీ మహిళ ఆవేదన

అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ.. ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పూ చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్‌ అధికారులు అత్యంత దారుణంగా భారత్‌కు బలవంతంగా (డిపోర్ట్‌) పంపేశారని పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జిత్‌కౌర్‌ కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం తన...
News

క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్.. ఎందుకంటే!

క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే.. రుద్రాక్షలను భారతీయ ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు కదా. కానీ ఇకపై రుద్రాక్షలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కావు. స్విట్జర్లాండ్‌లో మన రుద్రాక్షలకు వేగంగా ప్రజాదరణ...
News

స్వల్ప ఆందోళనల నడుమ.. బంగ్లాలో వైభవంగా దుర్గా పూజలు

బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు అత్యంత ఘనంగా దుర్గా పూజలను ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించింది. చెదురుమదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు కొనసాగుతున్నాయి....
News

దేవాలయాల నిర్మాణంపై వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండించిన సమరసత సేవా ఫౌండేషన్ 

సమరసత సేవా ఫౌండేషన్  ఆంధ్రప్రదేశ్  ప్రచురణార్ధం    శ్రీమతి షర్మిలా? మీరు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా? తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ దార్మిక సంస్థ, హిందూ భక్తులు సమర్పించిన నిధులతో నడచే సంస్థ, ఇది...
News

“ఆపరేషన్ సిందూర్” థీమ్‌తో దుర్గా మండపం.. తొలగించాలని పోలీసుల ఒత్తిడి..?

“ఆపరేషన్ సిందూర్” అనే థీమ్‌తో కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో దుర్గా పూజ మండపాన్ని సెప్టెంబర్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని...
News

‘‘ఘజ్వా-ఏ-హింద్ భారత్‌లో జరగదు’’.. : యూపీ సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం మూక రాళ్ల దాడికి పాల్పడింది. ఈ సంఘటన తర్వాత యూపీ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వివాదానికి...
1 494 495 496 497 498 2,477
Page 496 of 2477