సాగర జలాల్లోకి యుద్ధ నౌక ‘ఆండ్రోత్’
తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక ‘అండ్రోత్’ భారత నౌకాదళంలో చేరింది. విశాఖ నేవల్ డాక్యార్డ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రెండో ‘యాంటీ-సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్’, ‘ఆండ్రోత్’ జలప్రవేశం చేసింది. నేవీ వైస్...









