News

News

భారతదేశ ఐక్యతను ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూడాలి : మోహన్ భాగవత్

భారత్ కి గొప్ప బలం వైవిధ్యతే అని, అదే బలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మనమందరమూ సనాతనులమని, అందరమూ హిందువులమని అన్నారు. కానీ.. మోసపూరిత విధానాలతో వచ్చిన ఆంగ్లేయులు, మనల్ని విభజించారన్నారు. అలాగే ఆధ్యాత్మిక చైతన్యాన్ని...
News

తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్

తిరుప‌తికి మ‌రోసారి బాంబు బెదింరిపు ఈ మెయిల్ రావ‌డం క‌ల‌కలం రేపుతోంది. ఇస్కాన్‌‌లో సైతం బాంబులు పెట్టారని ఈమెయిల్ లో హెచ్చరించారు. మొత్తం మూడు ప్రదేశాల్లో ఐఈడీలు ఉన్నాయని ఈమెయిల్ లో పేర్కొన్నారు. తిరుపతిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు...
News

పాక్ “పోకిరి రాజ్యం” : పీఓకే నాయకుడు జమీల్ మక్సూద్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-PoKలో తీవ్ర నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ నాయకుడు జమీల్ మక్సూద్ పాకిస్తాన్‌ను “పోకిరి రాజ్యం” అని అభివర్ణిస్తూ, అది పౌరులను అణచివేస్తోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌తో తిరిగి ఏకం కావాలని PoK...
ArticlesNews

సనాతన ధర్మ సంరక్షకుడై..

దేవుడిపై విశ్వాసం లోపించి, సనాతన ధర్మానికి హాని కలుగుతున్న సమయంలో ఆదిశంకరులు అవతరించి వైదిక సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేశారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. జీవుడికి, దేవుడికి భేదం లేదని ప్రతిపాదించారు. ఏకసంథాగ్రాహి అయిన శంకరులు బాల్యంలోనే సమస్త విద్యలూ అభ్యసించారు. తండ్రి...
News

ఐ లవ్ మహాదేవ్ అని పోస్టు చేసినందుకు హిందువును తీవ్రంగా కొట్టిన ముస్లిం మూక

ఐ లవ్ మహాదేవ్" అని పోస్ట్ చేసినందుకు ముస్లిం యువకులు రిషికేశ్‌లో ఓ హిందూ కార్యకర్తను కొట్టి చంపేస్తామని బెదిరించారు. వివరాల్లోకి వెళితే రిషికేశ్‌లోని గోవింద్ నగర్ నివాసి , హిందూ రక్షా దళ్ మీడియా ఇన్‌చార్జ్ అయిన వికాస్ కశ్యప్...
ArticlesNews

భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర

ఆకారపు కేశవరాజు విశ్వహిందూ పరిషత్, కేంద్రీయ సహమంత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ 1925లో ప్రారంభించారు. సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు, స్వాతంత్రం కోసం అనేక పద్దతులలో పని చేశారు కాబట్టి వారి చేతిలో పురుడు...
News

ముస్లింలకు దూరం.. మహిళలతో ప్రజ్ఞా ఠాకూర్

హిందూ మహిళలు, బాలికలు ముస్లిం పురుషులకు దూరంగా వుండాలని మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పిలుపునిచ్చారు.అలాగే ఏ ముస్లింని కూడా ఇంటిలోని మరమ్మతుల కోసం రానివ్వొద్దని కూడా సూచించారు.నవరాత్రి పండుగ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం ఛాందసవాదులు...
News

పూజకు బూట్లతో వచ్చిన తహసీల్దార్

దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపాల వద్ద వారం పాటు మహిళలు దాండియా, బతుకమ్మ ఆడుతారు. అయితే, నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న దుర్గామాత చివరి రోజు ఊరేగింపు చేసి నిమజ్జనం చేశారు. ఇంతవరకు...
News

సనాతన జీవన విధాన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం

ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఆయుర్ విభాగం, స్థానిక భగీరథ సదన్ లో ఉచిత ఆయుర్వేద వైద్యం శిబిరాన్ని నిర్వహించారు‌. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డా: జి.రామకృష్ణా రెడ్డి, శ్రీ పబ్బతి వేణుగోపాల్ గార్లు...
News

103 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో 103 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సీఆర్‌పీఎఫ్‌ ఐజీ బీఎస్‌ నేగి, దంతేవాడ రేంజ్‌ డీఐజీ కమలోచన్‌ కశ్యప్‌, జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్‌ సమక్షంలో లొంగిపోయారు. పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తి చెంది 103 మంది సభ్యులు గాంధీ జయంతి...
1 487 488 489 490 491 2,477
Page 489 of 2477