భారతదేశ ఐక్యతను ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూడాలి : మోహన్ భాగవత్
భారత్ కి గొప్ప బలం వైవిధ్యతే అని, అదే బలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మనమందరమూ సనాతనులమని, అందరమూ హిందువులమని అన్నారు. కానీ.. మోసపూరిత విధానాలతో వచ్చిన ఆంగ్లేయులు, మనల్ని విభజించారన్నారు. అలాగే ఆధ్యాత్మిక చైతన్యాన్ని...









