News

News

అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..

సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF,...
News

4.5 కోట్ల‌తో హాస్ట‌ల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిశంబరు 7 వ తేదీన డా॥ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం గం. 9.00 ని॥ లకు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల పూర్వ విద్యార్థుల సంఘం...
News

పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు

పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కబీర్ ప్రతిపాదన పెట్టాడు....
News

విశ్వవిద్యాలయంలో మారణహోమానికి కుట్ర.. అమెరికాలో పాక్ సంతతి విద్యార్థి అరెస్ట్

యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్‌లో చదువుతున్న లుఖ్‌మాన్ ఖాన్‌ను నవంబర్ 24న అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక పార్కులో పికప్ ట్రక్కులో అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో వాహనంలో ఒక గ్లాక్...
ArticlesNews

‘పశు సేవ కూడా పశుపతి సేవే’

అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి. పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా...
News

ప్రపంచ క్షేమాన్ని కోరే హిందూ ధర్మం

భారతదేశం ప్రపంచానికి ఓ పూజగది లాంటిదని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు లలిత్‌కుమార్‌ అన్నారు. గీతా జయంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ హిందూసేన ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని తంగేడు కాటా వద్ద హిందూ మహా సమ్మేళనాన్ని నిర్వహించారు. ర్యాలీగా సభావేదికకు చేరుకుని...
ArticlesNews

దంతేవాడను మారుస్తున్న‘‘లైవ్లీహుడ్ కాలేజ్’’

నక్సల్స్ బాధిత కుటుంబాలకు, లొంగిపోయిన నక్సల్స్ కి ఉపాధి కల్పించడంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిత్యం కొత్త కొత్త పథకాలతో ముందుకొస్తోంది. ముఖ్యంగా నక్సల్స్ తో తీవ్రంగా ప్రభావితమై, తీవ్రంగా నష్టపోయిన బస్తర్ ప్రాంతంపై తదేకంగా దృష్టి సారించింది అక్కడి సర్కార్....
News

శబరిమల యాత్ర: అడవిలో ప్లాస్టిక్ వేస్తే కఠిన చర్యలు

శబరిమలకు భక్తుల రద్దీ పెరిగింది. పెద్దఎత్తున స్వాములు ఇరుముడితో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల...
News

విశాఖపట్నంలో వైభవంగా ప్రకృతి రైతుల పంటల మేళా

ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ పంటలను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా ప్రకృతి రైతుల పంటల మేళా ప్రారంభం అయింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో...
1 393 394 395 396 397 2,475
Page 395 of 2475