News

News

ఫ్రాన్స్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..

భారతదేశం – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది. పారిస్‌లోని బుస్సీ-సెయింట్-జార్జెస్‌లో కొత్త హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారు. అలాగే ఇండియా నుంచి మొదటి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు ఉత్సవ స్వాగతం పలికారు....
News

బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం.!

ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆలయాల దర్శన విషయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్‌ - కేదార్‌నాథ్ టెంపుల్‌ కమిటీ-BKTC ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే...
News

దేశాన్ని గణతంత్ర రాజ్యంగా వుంచేందుకు అందరూ కలిసి పనిచేయాలి : మోహన్ భాగవత్

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ముజఫర్‌పూర్‌లోని మధుకర్ నికేతన్‌లో సంస్కృతి ఉత్థాన్ సమితి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్...
News

నక్సల్స్ ప్రభావిత 40 గ్రామాల్లో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవాలు

దశాబ్దాలుగా నక్సలిజం ప్రాబల్యంతో వున్న ఆ ప్రాంతం... ఇప్పుడు పూర్తిగా ప్రజాస్వామ్య పంథాలోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నక్సల్స్ లొంగుబాట్లు, వారికి పునరావాస పథకాలు, నక్సలిజం సిద్ధాంతం బలహీనపడటం... ఇవన్నింటి నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు విపరీతమైన మార్పులు...
News

భారత్ గణతంత్ర వ్యవస్థకు ప్రపంచానికే ఓ నమూనా : దత్తాత్రేయ హోసబళే

ఢిల్లీలో కేశవ స్మారక సమితి ఆధ్వర్యంలో ఝండేవాలాన్ లో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
News

వేదం భారతీయ జీవన విధానం

వేదం.. భారతీయ జీవన విధానమని, అందుకే మన దేశం వేద భూమిగా కీర్తి పొందిందని సత్యసాయి సెంట్రల ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో రెండో ‘గ్లోబల్‌...
News

భారత్‌ను తక్కువచేసి చూపొద్దు… విదేశీ వ్లాగర్లపై కెనడా మహిళ ఫైర్..

భారత్‌ను పేద దేశంగా, గందరగోళ ప్రదేశంగా చిత్రీకరిస్తున్న విదేశీ కంటెంట్ క్రియేటర్ల తీరుపై ఓ కెనడియన్ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పేదరికాన్ని, రద్దీ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వీడియోలు తీయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...
News

కోడూరులో ఆధ్యాత్మిక శోభాయాత్ర

ఎన్టీఆర్ జిల్లా కోడూరులో ఆధ్యాత్మిక శోభాయాత్ర కనులపండువగా జరిగింది. కోడూరు పాంచజన్య గీతాపారాయణ సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్‌, విశ్వహిందూ పరిషత్‌, భాస్యకార భక్త సమాజం ఆధ్వర్యంలో హిందూ ఆధ్యాత్మిక చైతన్య వేదిక ద్వారా శోభాయాత్ర సాగింది. స్థానిక టీటీడీ కల్యాణ...
News

శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్‌ వివాదంపై స్పందించిన దేవస్వం బోర్డు

కేరళలోని శబరిమల ఆలయంలో ఇటీవల బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి శబరిమల ఆలయం వార్తల్లో నిలిచింది. ఈసారి ఆలయ సన్నిథానంలో సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై ట్రావెన్ కోర్ దేవస్వమ్...
News

వీరమ్మ తల్లి తిరునాళ్ళకు సర్వం సిద్ధం

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజులు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఉమ్మడి కృష్ణా నుంచే...
1 316 317 318 319 320 2,474
Page 318 of 2474