‘వందేమాతరం’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన...
ముంబైలో గణేశుడి ఆగమన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మజ్గావ్ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని మండపానికి తీసుకువస్తున్న సమయంలో శోభాయాత్రపై ఓ భవనం నుంచి గుడ్లు విసిరినట్లు ఆరోపణలు...
జైపూర్: రాజస్థాన్లో విదేశీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 21న ఈడీ జైపూర్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు...
బంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా దిగ్భ్రాంతికి...
చెన్నై : తమ గ్రామంలో ముస్లింల పండుగను వ్యతిరేకించినందుకు గ్రామంలోని హిందువులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మహిళలు కూడా వున్నారు. పుదుక్కోట్టై జిల్లాలోని ఉదయార్...