బాబ్రీ మసీదు పునర్:నిర్మాణంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. అయోధ్యపై బీజేపీ వైఖరిని గర్తు చేస్తూ.. ‘‘మేము రామ్ లల్లా కోసం వస్తామని చెప్పాము, అదే చోట దేవాలయం నిర్మిస్తామని...
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని హిందూ జనాభాను తగ్గించడానికి కుట్ర చేస్తున్నారని అనేక మంది ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. హిందువులకు పిల్లలు కాకుండా చేసేందుకు పన్నాగం పన్ని ఓ మతం వారు నగరాల్లో వివిధ రకాల ఆహార పదార్థాల...
( ఫిబ్రవరి 12 - స్వామి దయానంద సరస్వతి జయంతి ) పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి, సమాజాన్ని బాగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యులుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి....
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధలను అమల్లోకి తెచ్చింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో...
నాణ్యమైన సమాజం ద్వారానే దేశం బలంగా మారుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంవేదనాశీలతతో కూడిన మానవుడు తయారు కావాలంటే విద్యే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నాసిక్ లోని జౌల్కేలో ఆర్మ్స్ట్రాంగ్ రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ...
ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ సాహస్ పూర్ లోని ఓ ఇస్లామిక్ విద్యా సంస్థ కోసం భూమి కేటాయించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. దాని వెనుక వున్న ఉద్దేశాలను కాంగ్రెస్ వెంటనే వివరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి నారాయణ దత్...
మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని ఉమర్ ఖేడ్ లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాల వార్షికోత్సవంలో వేసిన పాటపై ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాఠశాల వార్షికోత్సవంలో పాకిస్తాన్ యుద్ధ కాలం నాటి పాట "ఏ మర్ద్-ఎ-ముజాహిద్ తేరి యల్గార్ కహాన్ హై"అన్న పాటను...
తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటనకు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి ఎలాంటి సంబంధమూ లేదని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఆరెస్సెస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్...
టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తిరుమలలోని కల్యాణ వేదికలో...