News

News

పంచశీల ఒప్పందం అందుకే చేసుకోని ఉండవచ్చు

స్వాతంత్ర్యం తర్వాత భారత్‌-చైనా సంబంధాల గురించి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కోసమే అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1954లో పంచశీల ఒప్పందం చేసుకొని ఉంటారన్నారు. దేహ్రాదూన్‌లో...
News

పుణ్యస్నానాల్లో లక్షలాది మంది సరికొత్త రికార్డు

శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్‌లకు పోటెత్తారు. వార్షిక మాఘమేళాలో భాగంగా జరిగిన చివరి ‘స్నాన పర్వం’లో దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పటివరకూ పవిత్ర స్నానాలు...
News

జమ్మూకశ్మీర్‌లో భారీ హవాలా రాకెట్‌

జమ్మూకశ్మీర్‌లో భారీ హవాలా రాకెట్‌ వ్యవస్థను అధికారులు ఛేదించారు. ప్రపంచవ్యాప్త స్కామ్‌ నెట్‌వర్క్‌లకు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తూ, జమ్మూకశ్మీర్‌లో విస్తరిస్తున్న ’మ్యూల్‌ అకౌంట్స్‌’ దందాను బయటపెట్టారు. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా నిర్వహిస్తున్న 8 వేలకు పైగా మ్యూల్‌ ఖాతాలను అధికారులు సీజ్‌ చేశారు....
News

పుణ్యక్షేత్రంగా ‘పంచథామం’

మున్ముందు ప్రముఖ పుణ్యక్షేత్రా ల్లో ఒకటిగా పంచథామ క్షేత్రం పేరొందుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా చిన్న హరిశ్చంద్రపురంలో వెలసిన పంచథామ క్షేత్రాన్ని ఆయన సందర్శించి.. స్పటిక, వాయి, జల లింగంతోపాటు రామసేతువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
News

“పార్లమెంట్‌లో నమాజు చేస్తా.. కానీ వందేమాతరం పాడను” : కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్

“నేను పార్లమెంట్‌లో నమాజు చేస్తాను కానీ వందేమాతరం మాత్ర పాడను” ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్‌మెంట్. భారత స్వాతంత్య్రోద్యమంలో వందేమాతరం ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని...
ArticlesNews

విశాఖ తీరాన విశ్వ నౌకల పండగ

నీలి సముద్ర అలల సాక్షిగా భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత ఘట్టానికి మహా విశాఖ నగరం వేదిక కానుంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న ‘మిలాన్‌–2026’, ‘ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)–2026’ కార్యక్రమాలు దేశ సముద్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని...
News

సేవాలాల్‌ మార్గంలో పయనించాలి

సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని అనంతపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ సూచించారు. గుత్తిలోని సేవాగఢ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న సేవాలాల్‌ మహరాజ్‌ 287వ జయంత్యుత్సవాలు ముగిశాయి. చివరి రోజు ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు....
News

మతపరమైన ప్రదేశాలలో వివక్ష తుది విచారణకు ‘సుప్రీం’

కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ప్రదేశాలలో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2026, ఏప్రిల్ 7వ తేదీ నుంచి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. భారత...
News

మాలేగావ్ మేయర్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ చిత్రపటంపై సర్వత్రా విమర్శలు

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ చిత్రపటాన్ని డిప్యూటీ మేయర్ షాన్-ఎ-హింద్ నిహాల్ అహ్మద్ కార్యాలయంలో ప్రదర్శించడంతో వివాదం చెలరేగింది, దీనిపై బిజెపి విమర్శలు, శివసేన కార్పొరేటర్లు నిరసనలు వ్యక్తం చేశారు. బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్...
News

ఏప్రిల్ నుంచి చార్ ధామ్ యాత్ర

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22న భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో కొలువై ఉన్న పరమశివుని ఈ దివ్య క్షేత్రానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు....
1 285 286 287 288 289 2,473
Page 287 of 2473