తొమ్మిది మంది చిన్నారులకు ‘కన్యాపూజ’ నిర్వహించిన సీఎం యోగి
శ్రీరామనవమి, చైత్ర నవరాత్రి ముగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఘనంగా 'కన్యాపూజ' నిర్వహించారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ...









