News

News

తొమ్మిది మంది చిన్నారులకు ‘కన్యాపూజ’ నిర్వహించిన సీఎం యోగి

శ్రీరామనవమి, చైత్ర నవరాత్రి ముగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ఘనంగా 'కన్యాపూజ' నిర్వహించారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ...
News

గీతా శ్రమంలో భక్తి, జ్ఞాన వేదాంత మహాసభలు

కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలం సిరిపురంలోని చిన్గగనానందా గీతా శ్రమంలో 52వ భక్తి, జ్ఞాన వేదాంత మహాసభలు ఘనంగా ముగిసాయి. విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట జ్ఞానానంద గీతా శ్రమం పీఠాధిపతి యోగానందా భారతీస్వామి ఆధ్వర్యంలో వేదాంత మహాసభలు మూడు రోజుల పాటు...
News

36 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం

కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి ఉన్న శ్రీ రఘునాథ్ మందిరానికి ఇన్నాళ్ల తర్వాత మంచి రోజులు వచ్చాయి. సరిగ్గా శ్రీరామనవమి నాడే దశాబ్దాల తర్వాత శ్రీనగర్ వాసులు రఘునాధుడ్ని దర్శించుకున్నారు.. కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి...
News

సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది : VHP

హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను వదిలి ఇతర (క్రైస్తవం, ఇస్లాం తదితర..) మతాలలోకి మారిన వారు తమ షెడ్యూల్డ్ కులాల (SC) హోదాను కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పును విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని, సామాజిక...
News

1,200 ఏళ్ల నాటి సూర్య దేవుడి విగ్రహం లభ్యం

ఒకట్రెండు కాదు... ఏకంగా 1,200 ఏళ్ల నాటి సూర్యదేవుడి విగ్రహం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామంలో లభ్యమైంది. శిల్పం పక్కనే ప్రాచీన శిలా శాసనాలు, శివలింగం, నంది, వినాయకుడి ప్రతిమలు ఉన్నాయి. వీటిని చరిత్రకారుడు బుక్కపట్నం గోపి...
News

60 మంది మావోయిస్టులు.. 15 వేల బలగాలు

ఆపరేషన్‌ కగార్‌లో తుది అంకం మొదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్‌ బెస్రా అలియాస్‌ సునీల్‌ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్‌ ప్రారంభించాయి. జార్ఖండ్ లోని సరందా అటవీ ప్రాంతంలో 15వేల మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌,...
News

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే 64 బస్సులను కనుమదారుల్లో నడుపుతున్నారు. తిరుమలలోనూ భక్తులకు ఉచిత రవాణా కోసం మరో 12 ఎలక్ర్టిక్‌ బస్సులు(ధర్మరథాలు)...
ArticlesNews

జలమే జీవము

‘‘ఏకాదశ రుద్రులలో శంకరుని నేను’’ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో విభూతియోగంలో. ఈ శంకరునికి ఎనిమిది రూపాలు. వాటిలో జలమూర్తి ఒకరు. ‘భవము’ అనగా ‘అగునది’ అని అర్థము. మన ప్రాణమునకు ఆధారము అగునది జలము. అందుకే జలమూర్తి అయిన శివుని ‘భవుడు’...
News

అమెరికాలో 111 అడుగుల అన్నమయ్య పంచలోహ విగ్రహం

తెలుగులో తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య భారీ పంచలోహ విగ్రహాన్ని అమెరికాలోని టెనెసీ రాష్ట్రం మెంఫిస్‌ సిటీలో ఉన్న ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ అండ్‌ టెంపుల్‌ (ఐసీసీటీ)లో ఏర్పాటు చేయనున్నారు. 111 అడుగుల ఎత్తుతో 75 టన్నుల పంచ లోహాలతో రూపొందించే...
ArticlesNews

శ్రీవారి పేరిట తమిళగడ్డపై వెలసిన ‘తొలి అక్షరాలయం’

తిరుమల  ఏడుకొండలవాడి విద్యాసంస్థలు అనగానే మనకు తిరుపతిలోని ఎస్వీయూ, పద్మావతి కళాశాలనో గుర్తుకొస్తాయి. కానీ శ్రీవారి పేరిట వెలసిన ‘తొలి అక్షరాలయం’ ఎక్కడుందో చాలా మందికి తెలియదు. ఆ చారిత్రక పాఠశాల పొరుగున ఉన్న తమిళనాడులోని వేలూరులో 15 దశాబ్దాల కిందటే...
1 225 226 227 228 229 2,473
Page 227 of 2473