తల్లీ కూతుళ్ళకు గుండు గీయించి గ్రామంలో ఊరేగించిన ముస్లిం ప్రజా ప్రతినిధి : బీహార్లో ఆలస్యంగా వెలుగుచూసిన మరో కీచక పర్వం
బీహార్లో ఓ ముస్లిం ప్రజా ప్రతినిధి రెచ్చిపోయాడు. కామాంధుడిలా ప్రవర్తించాడు. ఇద్దరు మహిళలను ఘోరంగా అవమానించాడు. వైశాలి జిల్లాలోని బీహారి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం నాడు వార్డు మెంబర్ మహ్మద్ ఖుర్షిద్ కొందరు వ్యక్తులతో కలిసి...









