దక్షిణ భారతాన సంఘ సౌధానికి పునాది రాయి శ్రీ దాదారావు పరమార్థ్ – నేడు వారి పుణ్య తిథి.
తొలి తరం ప్రచారక్ : దక్షిణ భారత దేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సంఘ కార్యాన్ని ప్రారంభించటానికి విచ్చేసిన మహానుభావుడు శ్రీ దాదారావుజి పరమార్థ్. ఆనాటి మద్రాసు ప్రాంతమంటే ఇప్పటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కలిసి ఉండిన...









