News

News

ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్.. అసలేంటి గొడవ?

గతేడాది నవంబర్ దాకా భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అక్కడి అందాల్ని వీక్షించడం కోసం మన భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు వెళ్లేవాళ్లు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యత...
News

అమృత ఘడియల్లో బిడ్డలకు జన్మనివ్వాలని గర్భిణీల ఆరాటం

అయోధ్యలో జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత క్షణాల కోసం యావత్ భారత దేశమే కాకుండా విదేశాల్లోని హిందువులు కూడా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు...
News

అయోధ్య ప్రారంభోత్సవం జరిగే 5 రోజులు ఇంట్లోనే ఉండండి.. ముస్లింలకు ఎంపీ వివాదాస్పద సూచన

అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశమే కాకుండా వివిధ దేశాల్లో ఉన్న కోట్లాది మంది హిందువులు ఎన్నో రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22 వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్స...
News

32 ఏళ్ల కల నెరవేరింది… ముస్లిం కరసేవకుని భావోద్వేగం

అయోధ్య నుంచి ఎక్కడో మారుమూలన ఉన్న తనకు అక్షింతలు (Akishta), ఒక లేఖ, దివ్య రామాలయం ఫోటో రావడంతో 70 ఏళ్ల ముస్లిం కరసేవకుడు మొహమ్మద్ హబీబ్ (Mohammad Habbi) భావోద్వేగానికి గురయ్యాడు. మీర్జాపూర్‌కు చెందిన హబీబ్ బీజేపీ జిల్లా విభాగంలో...
News

ప్రతీ శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం.. రాముడిపై సూర్యకిరణాలు

అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామమందిరం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయోధ్యలో కొలువైన రామ మందిరంలో దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయని తెలిపారు. వీటితోపాటు శ్రీరాముని మహా మందిరంలో...
News

ఏపీలోనూ బిర్లామందిర్‎ను తలపించే పాలరాతి ఆలయం.. 14 ఏళ్లపాటూ ఆలయ నిర్మాణం

పాలరాయితో నిర్మించిన దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది తెలంగాణ రాష్ట్రంలోని బిర్లా మందిర్. బిర్లా మందిర్ ఆలయాన్ని స్వచ్ఛమైన పాల రాయితో నిర్మాణం చేశారు. బిర్లా మందిర్ ఆలయాన్ని తలపించేలా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జైను మతస్తులు మొట్టమొదటి శ్రీ సాంబు...
News

ఒంటిమిట్టకు చేరిన శోభాయాత్ర

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెలో మారమ్మ ఆలయం నుంచి హిందూ జన జాగృతి సంఘ్‌ ప్రతినిధులు, భక్తులు చేపట్టిన అయోధ్య రామయ్య శోభాయాత్ర ఒంటిమిట్టకు శనివారం చేరింది. రాములోరి సన్నిధిలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి,...
News

దావూద్ ఇబ్రహీం నివాసంలో సనాతన ధర్మ పాఠశాల!

ముంబై పేలుళ్ళ సూత్రధారి, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్‌కు చెందిన ఓ నివాసంలో సనాతన ధర్మ పాఠశాల నిర్వహించబోతున్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడటంతో పాటు పలు నేరాల్లో దావూద్ కు భాగస్వామ్యం ఉన్నట్లు తేలడంతో అతడికి చెందిన ఆస్తులను ప్రభుత్వం...
News

విజయవంతంగా తుది కక్ష్యలోకి ఆదిత్య ఎల్1

సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 తుది కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇవాళ ఈ కీలక విన్యాసం పూర్తి చేసింది. 15 లక్షల కి.మీ ప్రయాణించి ఆదిత్య ఎల్1 లగ్రాంజ్ పాయింట్ చేరుకుంది....
News

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు శుక్ర‌వారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు....
1 1,415 1,416 1,417 1,418 1,419 2,482
Page 1417 of 2482