News

News

లాహోర్ లో హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ ప్రక్రియ వెనక్కి!

కొన్ని తీవ్రవాద శక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తంకావటంతో లాహోర్ లోని పలు రోడ్లు, వీధులు, గల్లీ లకు పాత పేర్లను పునరుద్ధరించే ప్రణాళికను పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దేశవిభజనకు ముందు ఉన్న హిందూ, సిక్కు పేర్లను పునరుద్ధరించాలని పాక్...
News

బుధవార్ పేఠ్‌లో అక్రమంగా నివసిస్తున్న ఆరుగురు బంగ్లాదేశీ మహిళలు

మహారాష్ట్ర లోని పూణే బుధవార్ పేఠ్లోని ‘సాగర్ బిల్డింగ్’లో పలువురు బంగ్లాదేశీ మహిళలు అక్రమంగా నివసిస్తున్నారన్న సమాచారంపై పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జోన్-1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రిషికేష్ రావాలే మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్...
News

జాతీయ పునరుజ్జీవనానికి అంకితమైన సంస్థ ఆరెస్సెస్ – సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆరెస్సెస్ అనేది భారతీయ సాంస్కృతిక విలువల పరిరక్షణకు, జాతీయ పునరుజ్జీవనానికి నిరంతరం కృషి చేసే సంస్థ అని ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. కేరళంలోని చంగనస్సేరిలో నిర్వహించిన ‘వైభవ భారతం ప్రబుద్ధ...
News

దర్శన టికెట్ల కుంభకోణంపై సీఐడీ విచారణ కోరుతూ హిందూ మున్నాని నిరసన

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి దేవాలయంలో వెలుగుచూసిన ప్రత్యేక దర్శన టికెట్ల కుంభకోణం భక్తులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖ (HR&CE) ఆధీనంలో ఉన్న ఈ చారిత్రక ఆలయంలో రూ. 100 ప్రత్యేక...
News

వినూత్న వంట నమూనాని ప్రదర్శించిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వికాస్ వర్గ

ప్రపంచ సంక్షోభ సమయంలో ఇంధన పరిరక్షణ , సుస్థిర నిర్వహణకు ఒక విశేష ఉదాహరణగా, మహారాష్ట్రలోని జల్గావ్‌లో గల పశ్చిమ్ క్షేత్ర కార్యకర్త వికాస్ వర్గ (ప్రథమ్) లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్వయంసేవకులు పునరుత్పాదక ఇంధన వనరులతో పనిచేసే...
News

యూపీలో 31,328 వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు

ఉత్తరప్రదేశ్‌లో ఉమ్మీద్‌ పోర్టల్‌లోని 31 వేలకుపైగా వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ర్టేషన్లను అధికారులు రద్దు చేశారు. భూమి రికార్డులు, యాజమాన్య వివరాలకు సంబంధించిన డాక్యుమంట్లు, వాటిపై నమోదైన దావాలు పరిశీలించిన అనంతరం భారీవ్యత్యాసాలను గుర్తించినట్టు తెలిపారు. ఉమ్మీద్‌ పోర్టల్‌ నుంచి ఆ ఆస్తులను...
News

గతేడాది ఎర్రకోట పేలుడు వెనుక ఏం జరిగిందంటే..

గతేడాది నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో దాదాపు 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాద కుట్రలో భాగమని కేంద్ర సంస్థలు తేల్చాయి. ఈ పేలుడు వెనుక కీలక...
News

హిందువుల మనోభావాలను గౌరవించండి

ఈద్‌ సందర్భంగా గోవును వధిస్తామని ముస్లింలలోని కొన్ని వర్గాలు నిరంతరం డిమాండ్‌ చేస్తున్నాయని, ఇది అభ్యంతరకరమని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కేంద్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌ జైన్‌ అన్నారు. హిందువులు ఆవును గోమాతగా భావిస్తారని, అయినా గో వధను సమర్థిస్తూ ఎప్పటికప్పుడు...
News

కిక్కిరిసిన కేదార్‌నాథ్‌ తొలిసారిగా ఏకబిగిన 22 గంటలపాటు దర్శనాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌కు మునుపెన్నడూ లేనివిధంగా భక్తులు తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 8 లక్షల మంది ఆలయాన్ని సందర్శించుకున్నారు. 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి రోజుకు 25 వేల నుంచి...
News

భారతీయ సంగీతంపై కృషికి జర్మన్ పండితుడికి పద్మశ్రీ అవార్డు

భారతీయ సంగీత సంపదపై దశాబ్దాలుగా పరిశోధన చేస్తూ, దాని పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జర్మనీకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ లార్స్-క్రిస్టియన్ కోచ్‌ను భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి...
1 137 138 139 140 141 2,473
Page 139 of 2473