కక్ష్యలో శకలాలను మిగల్చని పీఎస్ఎల్వీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మోడ్యూల్-3 (పొయెమ్-3) రోదసిలో ఎలాంటి వ్యర్థాలూ వదలకుండా భూవాతావరణంలోకి ప్రవేశించింది. అంతరిక్ష పరిశోధనల్లో ఇది మరొక మైలురాయి అని ఇస్రో వెల్లడించింది. ‘‘పీఎస్ఎల్వీ-సీ58/ఎక్స్పోశాట్ మిషన్ తన...









