News

News

ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం: ప్రధాని మోదీ

అక్రమార్కుల నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వెలికి తీస్తున్న సొమ్ముపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కొంతమంది అక్రమార్కులు పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈడీ దాడులలో బయటపడుతున్న...
News

ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

భారత్‌లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్‌ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పంచుకున్నారు. పాల్ జి.హెవిట్‌ రాసిన ‘కాన్సెప్చువల్‌ ఫిజిక్స్‌’ను (Conceptual Physics) ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని.. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ప్రస్తుతం నేను కాన్సెప్చువల్‌ ఫిజిక్స్‌ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. దీన్ని హైస్కూల్‌ టీచర్‌ పాల్‌ హెవిట్‌ రాశారు. హైస్కూల్‌ విద్యార్థులను దృష్టిలోఉంచుకొని రచించారు. ఫిజిక్స్‌ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. రచయిత నుంచి అనుమతి లభిస్తే దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి. దీంట్లో అద్భుతమైన ఎక్సర్‌సైజులు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారు. శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి.. మేఘాలయ నుంచి జామ్‌నగర్‌ వరకు ప్రతిఒక్కరూ దీన్ని చదవాలి. ‘సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, మేథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన...
News

భారత్‌కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్‌ చట్టసభ్యులు

మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవడం మేలని సూచించారు. ఇతర దేశాలకు హితవు చెప్పేముందు అమెరికా వ్యవస్థలోని లోపాలనూ గమనించుకోవాల్సిన అవసరం...
News

రష్మిక వీడియో.. స్పందించిన మోదీ

వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (MTHL)పై ఇటీవల రష్మిక ప్రయాణించారు. ఈ అటల్‌ సేతును కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతోన్న వీడియోను ఆమె తన ఎక్స్‌...
News

ఆర్జితసేవా టికెట్ల కోటాను రేపు విడుదల చేయనున్న టిటిడి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జితసేవా టికెట్ల కోటాను టిటిడి రేపు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా టోకెన్లను విడుదల చేస్తున్నట్లు ఈరోజు ఒక ప్రకటనలో టీటీడీ తెలిపింది.అసాగే కల్యాణోత్సవం,...
News

రెండవ రోజు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహనంపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిన్న శేషుడిపై చిద్విలాసం చేస్తున్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈరోజు రాత్రి హంస వాహన సేవ జరుగనుంది....
News

ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధాలు అష్టవిధ బంధాలు

ఆధ్యాత్మిక సాధనకు.. దేహం మీద మోహం, బంధుప్రీతి, కీర్తి ప్రతిష్ఠలపై ఆరాటం, ఇంకా ఇంకా కావాలనే అంతులేని ఆశ, ఓర్వలేనితనం, ఏదో లేదనే దిగులు, ద్వేషంతో వైరం తెచ్చుకోవటం, సంసారజంజాటం- అనే ఎనిమిది రకాల బంధాలు అడ్డుపడతాయని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. వీటినే ‘అష్టపాశాలు’ అంటారు. మోక్షసాధనలోనూ అవి ప్రతిబంధకమేనని మహర్షులు స్పష్టంచేశారు. రామకృష్ణ పరమహంస వీటిని అష్టవిధ బంధాలు అనేవారు. ‘దేహభ్రాంతి వల్ల ఆత్మను తెలుసుకునే దిశగా ప్రయాణించలేరు. బంధుప్రీతితో స్వార్థపూరితులై అధర్మ మార్గంలో పయనించటానికి వెనుకాడరు. కీర్తిప్రతిష్ఠల వ్యామోహంతో వాటిని ఆర్జించి, గర్విస్తారు. వివేకం మర్చిపోతారు. ఇతరులను చూసి ఓర్వలేని మాత్సర్య గుణంతో సంకుచిత స్వభావులుగా మారతారు. లౌకిక వ్యామోహాలతో బందీలవుతారు. లేనిదాని కోసం చింతతో నిరాశలో కూరుకుపోతారు. అసూయ ద్వేషానికి దారి తీస్తుంది. నిరంతరం సంసార తాపత్రయంతో పేడకుప్పలో ఉండే పురుగులా పరిణమిస్తారు. సద్గురువును...
News

జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర

జమ్మూకశ్మీర్ ప్రఖ్యాత అమర్ నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. మొత్తం 52 రోజులపాటు సాగే ఈ యాత్రలో దేశ విదే శాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్...
News

సీఏఏపై అసత్య ప్రచారం..

సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. కాంగ్రెస్‌,...
News

తిరుమలలో ప్రారంభమైన పరిణయోత్సవాలు

తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్‌లో పరిణయోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈనెల 19వతేదీ.. మూడు రోజుల పాటు పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం వైభవంగా జరుగనుంది.ఈ నేపథ్యంలో ఉదయాన్నే మండపంలో శ్రీదేవి భూదేవి, శ్రీనివాసుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మలయప్పస్వామి గజవాహనంపై ఊరేగారు.ఈ మూడు రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రతి వైశాఖ శుద్ధ దశమి తిథికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తూ వస్తోంది....
1 1,216 1,217 1,218 1,219 1,220 2,480
Page 1218 of 2480