రోగుల్లోనూ, బీదజనంలోనూ శివుడ్ని చూడగలిగితే నిజంగా ఈశ్వరారాధన చేసినట్లే
మనం మన పవిత్రతను కాపాడుకుంటూ, ఇతరులకు మేలు చేయటమే మన ఆరాధనల్లోని సారాంశం. రోగుల్లోనూ, బలహీనుల్లోనూ, బీదజనంలోనూ శివుని చూడగలిగిన వారు ఈశ్వరారాధన నిజంగా చేసిన వారౌతారు. దేవాలయాల్లోని శివుని రూపాన్ని మాత్రమే దర్శించగల వ్యక్తి దైవారాధన చాలా ప్రాథమిక దశలో...






