News

News

రోగుల్లోనూ, బీదజనంలోనూ శివుడ్ని చూడగలిగితే నిజంగా ఈశ్వరారాధన చేసినట్లే

మనం మన పవిత్రతను కాపాడుకుంటూ, ఇతరులకు మేలు చేయటమే మన ఆరాధనల్లోని సారాంశం. రోగుల్లోనూ, బలహీనుల్లోనూ, బీదజనంలోనూ శివుని చూడగలిగిన వారు ఈశ్వరారాధన నిజంగా చేసిన వారౌతారు. దేవాలయాల్లోని శివుని రూపాన్ని మాత్రమే దర్శించగల వ్యక్తి దైవారాధన చాలా ప్రాథమిక దశలో...
News

వైభవంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర

వారం రోజులుగా వైభవంగా జరుగుతున్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మంగళవారంతో ముగిసింది . ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన జాతరలో భక్తులు రోజుకో వేషం వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ పౌరాణిక, జానపద వేషాలు వేసుకొని...
News

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ అటారీ్నగా, గవర్నర్‌ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె...
News

మదనపల్లెలో సంఘ కార్యకర్తల శిక్షణ కొరకు కార్యకర్త వికాసవర్గ

సంఘ పని మరింత నైపుణ్యంతో చేయాలనే ఆలోచనతో, నేర్చుకోవడానికి కార్యకర్త వికాసవర్గ దోహదపడుతుందని దక్షిణ మధ్య క్షేత్ర సహక్షేత్ర ప్రచారక్ శ్రీ శ్రీరాం భరత్ కుమార్ అన్నారు.అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని శ్రీ వేద స్కూల్ లో మే 18 నుండి జూన్ 7 వ తేది వరకు జరుగుతున్న కార్యకర్త వికాస వర్గ-1 కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి శ్రీరాం భరత్ కుమార్ మాట్లాడుతూ, సుఖం కోరుకునేవారు చదువు మానేయాలి, చదువు కోరుకునేవారు సుఖాన్ని త్యజించాలన్నారు.కష్టపడటానికి సిద్ధమవడం వల్లే రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద అనేక విద్యలు నేర్చుకున్నారని చెప్పారు. ఏ స్థాయి కార్యకర్తగా సంఘలో పని చేస్తున్నా నిరంతరంగా ప్రశిక్షణ పొందుతూనే ఉండాలన్నారు.సంఘ ఆపేక్షకు అనుగుణంగా శిక్షణ పొందాలని, పనిచేయాలని తెలిపారు. వర్గలో శారీరిక, బౌద్ధిక వ్యవస్థ విషయాలు నేర్చుకోవడంతోపాటు వ్యవహార శిక్షణ కూడా లభిస్తుందని...
News

అహ్మదాబాద్‌లో నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల అరెస్ట్

నిషేధిత ఐఎస్ఐఎస్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. నలుగురిని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక జాతీయులైన మహ్మద్ నుస్రత్, మహ్మద్ నుఫ్రాన్, మహ్మద్ ఫరిస్, మహ్మద్ రాజ్దిన్ నిషేధిత ఇస్లాం ఉగ్రవాద...
News

తిరుమలలో అన్యమత చిహ్నంతో వాహనం

క్రైస్తవమత గుర్తులతో ఉన్న ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారి తీసింది. సాధారణంగా హిందూయేతర మతాలకు చెందిన గుర్తులు, కరపత్రాలు, స్టిక్కర్లతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం. వీటిని అలిపిరి టోల్‌గేట్‌లో జరిపే భద్రతా తనిఖీల్లోనే గుర్తించి తొలగించాలి. కానీ,...
News

కేదార్‌నాథ్‌ కు పోటెత్తుతున్న భక్తులు

చార్‌ధామ్‌ యాత్రలోని కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్‌నాథ్‌ ధామ్‌ తెర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం పది రోజుల్లో 2.81లక్షల మంది భక్తులు బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. అయితే, కేదార్‌నాథ్‌కు ఏటా వస్తున్న...
News

30 నుంచి హనుమజ్జయంతి వేడుకలు

విజయవాడ మాచవరం దాసాంజనేయస్వామివారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు హను మజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నాగినేని భవాని తెలిపారు. స్థానిక దాసాంజనేయస్వామివారి దేవాలయంలో హనుమజ్జయంతి వేడుకల కరపత్రాలను...
News

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు

నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్‌ గౌరవ్‌’ రైలును నడపనున్నారు. జూన్‌ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్,...
News

శాసనాల్లో అగస్త్య ముని ప్రస్థావన

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఐముక్తేశ్వరాలయంలో ఉన్న శాసనాల్లో అగస్త్య మహాముని ప్రస్థావన ఉన్నట్లుగా చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. మంగళవారం ఆయన ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించి శాసనాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పురాణ పురుషులు, రుషుల ఆగమనం గురించి తెలిపే శాసనాలు అరుదుగా ఉంటాయన్నారు. వేద కాలం నాటి అగస్త్యుని ప్రయాణం గురించి శాసనాల్లో ఉండడం చరిత్రకారులను అబ్బురపరిచే విషయమన్నారు. వింధ్య పర్వతాల్లో నివసించిన అగస్త్యుడు కాశీ క్షేత్రానికి వెళ్లడం, తిరిగి కాశీ నుంచి బ్రహ్మపురం (నేటి పెనుకొండ) వచ్చి ఘనగిరిపై గల బ్రహ్మ సరస్సు పక్కన తపమాచరించినట్లుగా శాసనాల్లో ఉందన్నారు. అలాగే మహాముని మలి అవతారంలో వామనేంద్రుని స్మృతిగా ఓ శివాలయాన్ని నిర్మించినట్లుగా ఉందన్నారు....
1 1,208 1,209 1,210 1,211 1,212 2,480
Page 1210 of 2480