News

News

రెండో విడత చందన సమర్పణ

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి వారికి చందన సమర్పణ పూర్తిచేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి మేల్కొలుపు...
ArticlesNews

తొలి వార్తాహరుడు, ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

( మే 24 - నారద జయంతి ) నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు, నిరంతర లోక సంచారి. ఆయన ఒక ”ఆదర్శ పాత్రికేయుడు”. మంచిచెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన...
News

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి ప్రతీక : శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి, సాధికారతకు ప్రతీక అని, ఆమె కాలంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన భక్తులలో ఒకరిగా నిలిచారని విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిస్వామీజీ పేర్కొన్నారు. వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు బుద‌వారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ, ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఒక స్త్రీ తపస్సు చేయవచ్చా, అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చేయవచ్చా అనే మూఢనమ్మకాల వలన చాలా కష్టాలు అనుభవించి పరమాత్ముని దర్శిస్తూ స్త్రీ మూర్తి జ్ఞానమూర్తిగా మారిందన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధ్యదేవతలుగా వెంగమాంబ ఉపాసించారని తెలిపారు. 87 ఏళ్ల వయసులో శ్రీవారి ఆమోదంతో వెంగమాంబ సజీవ సమాధి అయ్యారని చెప్పారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు...
News

పునరాగమనం

శివాజీ అనుచరుల్లో నేతాజీ పాల్కర్‌ ఒకడు. పురందర్‌ ‌కోటకు సంరక్షకుడుగా ఉండేవాడు. అలాంటివాడిని లొంగదీసుకుంటే శివాజీ కుంగిపోతాడని భావించి ఔరంగజేబు తన సేనాని దిలావర్‌ఖాన్‌ను పంపి మోసపూరితంగా పాల్కర్‌ను బందీని చేశాడు. అంతేకాదు అతని మతంమార్చి మహ్మద్‌ ‌కులీఖాన్‌ అని పేరు...
News

దేశానికి ముప్పుగా భూతాపం.. క్లైమేట్‌ ఛేంజ్‌ ఇన్‌ది ఇండియన్‌ మైండ్‌-2023 నివేదికలో వెల్లడి

భారతదేశానికి భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ఉష్ణతాపంతో వరదలు, కరవు, వడగాలులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు రోగాలు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని సర్వేలో...
News

తమ ప్రాంతాల్లో ముస్లిం స్థావరాలను తొలగించాలంటూ తెలంగాణ గిరిజనుల తీర్మానం

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా జైనూరులోని వడ్డెర బస్తీలో మే 13న సుమారు 7వందల మంది ముస్లింల గుంపు స్థానిక గిరిజనులపై ఇనపచువ్వలు, కర్రలతో దాడి చేసి వారిని భయభ్రాంతులను చేసారు. వారి దాడిలో ఒక గిరిజన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిప్పుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే, అయినా నిలకడగానే ఉంది. ఆ సంఘటనపై శ్రీ గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ కమిటీ తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని జిల్లా ఎస్‌పికి పంపించింది. గిరిజనుల భూముల్లో నివసిస్తున్న గిరిజనేతరుల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించాలన్న డిమాండ్‌తో జిల్లా కలెక్టర్‌ను, ఉన్నతాధికారులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మే13 దాడి ఘటనలో దోషులపై తక్షణం చర్య తీసుకోవాలనీ, వారిని కఠినంగా శిక్షించాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 7వందల మంది ముస్లిములు కలిసి...
News

మణిపూర్‌లో మెయితీల పవిత్ర పర్వతాన్ని ఆక్రమించిన కుకీ మిలిటెంట్లు

మణిపూర్ రాష్ట్రంలో కుకీ నేషనల్ ఫ్రంట్ (మిలటరీ కౌన్సిల్) అనే కుకీ తీవ్రవాద సంస్థ ఒక పర్వత ప్రాంతాన్ని ఆక్రమించి, దాని పేరు మార్చేసింది. ఆ పర్వత ప్రాంతం మెయితీ తెగవారి పవిత్ర ప్రార్థనా ప్రదేశం కావడంతో వివాదం చెలరేగింది. మణిపూర్ ప్రభుత్వం కుకీ తీవ్రవాద సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా థాంగ్‌జింగ్ చింగ్ పర్వతప్రాంతాన్ని కుకీ నేషనల్ ఫ్రంట్ ఆక్రమించింది. అక్కడ ‘కుకీ ఆర్మీ క్యాంప్’ అని బోర్డు తగిలించింది. నిజానికి ఆ పర్వతం ‘సనమహిజం’ అనే మతధర్మాన్ని పాటించే మెయితీ తెగ వారి పవిత్ర పుణ్యక్షేత్రం. కుకీ ఆర్మీ క్యాంప్ అన్న బోర్డు తగిలించిన ఫొటో స్థానికంగా విస్తృత ప్రచారంలోకి రావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. మణిపూర్ భూవనరుల అధికారి మంగోలియావో కేమే, ఇంఫాల్ పోలీస్ స్టేషన్ అధికారికి...
News

దుర్గగుడి ఆలయ శిఖరానికి స్వర్ణతాపడ పనులు వేగవంతం‌…

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రధాన ఆలయ శిఖరంలోని సగభాగానికి స్వర్ణతాపడం పనులు వేగవంతం చేశారు. ఎప్పటి మాదిరే స్వర్ణతాపడం పనులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అప్పగించారు. ఆలయ పైభాగం స్వర్ణతాపడాన్ని గతంలో టీటీడీనే నిర్వహించింది. దీనికి తగిన బంగారాన్ని, సంబంధిత పనులకుగాను...
News

భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ఖగోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక 'షా ప్రైజ్’ భారత సంతతి శాస్త్రవేత్తను వరించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తది తర అంశాల్లో కనుగొన్న విషయాలకుగానూ అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్.కులకర్ణికి ఈ అవార్డు లభించిందని షా ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. కులకర్ణి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్. ఆయనతో పాటు మెడిసిన్, లైఫ్ట్సైన్స్ విభా గంలో స్వీ లే థీయెన్, స్టువర్ట్ ఆర్కిన్ సంయుక్తంగా 'షా ప్రైజ్ను గెలుచుకున్నారు. గణితశాస్త్రంలో పీటర్ సార్నక్ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ అమెరి కాకు చెందినవారే. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి సుమారు రూ.10 కోట్లు (12 మిలియన్ డాలర్లు) బహు మతిగా అందనున్నాయి....
1 1,206 1,207 1,208 1,209 1,210 2,480
Page 1208 of 2480