News

News

ఐఏఎస్ ఉద్యోగం కోసం యూసుఫ్ తప్పుడు పత్రాలు ఇచ్చింది నిజమే : విచారణ అధికారి

ఐఏఎస్ ఉద్యోగం సంపాదించడానికి ఆసిఫ్ కె యూసుఫ్ అనే అధికారి అడ్డదారులు తొక్కిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన యూసుఫ్.. ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం పొందడం కోసం తప్పుడు ఇన్‌కం సర్టిఫికెట్‌ను చూపించినట్లు...
News

ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఐఆర్్సటీసీ సంస్థ సప్తజ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. ఆగస్టు 17న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా నడిచే ఈ రైలు ఉజ్జయిని(మహాకాళేశ్వర్,ఓంకాళేశ్వర్), ద్వారక (నాగేశ్వర్),సోమనాథ్, పుణె (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగ...
News

హిందూ పిల్లల టీసీల్లో క్రిస్టియన్లుగా రాస్తున్న స్కూల్ యాజమాన్యం…

మధ్యప్రదేశ్‌లోని గుడ్‌ షెపర్డ్‌ పాఠశాలలో పాఠశాల బదిలీ సర్టిఫికేట్‌ (TC)లో తమ మతాన్ని మార్చేశారంటూ హిందూ కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు బాలల హక్కుల పరిరక్షణ మిషన్‌లో విద్యార్థినుల తలిదండ్రులు ఫిర్యాదు చేశారు. తాము హిందువులమని, కానీ.. తమ పిల్లల టీసీపై...
News

జగన్నాథుని అమూల్య సంపద తరలింపు పూర్తి

పూరీ జగన్నాథుని ఆలయంలోని అమూల్య వస్తువులు, ఆభరణాల తరలింపు గురువారం పూర్తయింది. రత్న భండార్‌ లోపలి గదిలో ఉన్న అమూల్య సంపదను ఆలయం ఆవరణలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. చెక్క, ఇనుప అల్మారాలు, భోషాణాలు తదితర ఏడింటిలో...
News

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో పాటు డ్రైఫ్రూట్స్, యాపిల్, టమాట, నిమ్మ, యాలకులను అమ్మవారిని అలంకరణకు వినియోగిస్తున్నారు. అంతరాలయంలో మూల విరాట్‌కు...
News

సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలు.. వారికి పాక్ నుంచే నిధులు..!

జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. పాక్‌ ఉగ్రవాదులు గత కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఇటీవల జరిగిన ఉగ్రదాడులు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భారీగా సాయుధులైన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు...
News

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇన్‌ఛార్జి వైస్‌ఛాన్స్‌లర్లను నియమించారు. ఎస్‌వీయూ ఇన్‌ఛార్జి వీసీగా చిప్పాడ అప్పారావు, ఎస్‌కేయూ(SKU) ఇన్‌ఛార్జి వీసీగా బి. అనిత, ఏయూ ఇన్‌ఛార్జి వీసీగా గొట్టపు శశిభూషణ్‌రావు, నాగార్జున వర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్‌, జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌ఛార్జి...
News

పూరి రత్నభండాగారంలో తెరుచుకున్న మూడో రహస్య గది!

ఒడిశాలోని పూరి రత్న భాండాగారం మరోసారి తెరుచుకుంది.దీంతో పూరి జగన్నాధుడి దర్శనానికి బ్రేక్ పడింది. ఈ నెల 14న పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్నభండార్ లో ఉన్న మూడు రహస్య గదుల్లో రెండు గదులను తెరిచి సంపదను ప్రభుత్వం తాత్కలికంగా ఏర్పాటు...
News

మదనపల్లెలో..ఆదినాథ్‌ శ్రీగురు మహావతార్‌ ఆలయం

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నక్కలదిన్నె వద్ద నిర్మించిన ఆదినాథ్‌ శ్రీగురు మహావతార్‌ బాబాజీ ఆలయాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ప్రారంభించారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మదనపల్లె వచ్చిన ఆయనకు...
News

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబరులో పలు ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలలో పలు రోజుల్లో శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. వీటి వివరాలను తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు...
1 1,143 1,144 1,145 1,146 1,147 2,479
Page 1145 of 2479