News

ArticlesNews

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే

( జూలై 19 - మంగళ్ పాండే జయంతి ) వేలాది విదేశీయుల్నిగడ గడ లాడించిన సైనికధీరుడతడు! కోట్లాది స్వదేశీయుల్నిసమరం వైపు నిలిపిన సాహసవీరుడతడు! స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అతడు! ఆంగ్ల అంధకారాన్ని పారద్రోలి దేశమంతా వెలుగులు నింపిన క్రాంతికారుడతడు!...
News

బస్సులో హిందూ మైనర్ బాలికను వేధించిన మౌల్వీ.. దాడి చేసి బుద్ది చెప్పిన ప్రయాణికులు

బస్సులో తన పక్కన కూర్చున్న ఓ మైనర్‌ బాలికను మౌల్వీ వేధించాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆయనపై దాడి చేసి, తగిన బుద్ధి చెప్పారు. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సులో ఓ మౌల్వీ ఈ వెకిలి వేషాలకి దిగాడు...
ArticlesNews

ప్రప్రథమ సనాతన ఉద్యమ సారధి గాజుల లక్ష్మీనరసు చెట్టి (1806-1868)

-డా. సుందర్ కొంపల్లి హైందవ సనాతన ధర్మ వ్యవస్థపై వలసవాదుల ఆధ్వర్యంలో సంస్థాగతంగా దాడి జరుగుతోందని పసిగట్టి, దానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, నిర్వహించిన ఒక గొప్ప సాంస్కృతిక పురుషుడు సారధి గాజుల లక్ష్మీనరసు చెట్టి. వలసవాద ప్రభుత్వం...
News

భారత్ కోసం.. ‘పాక్ ఆర్మీ’ ఉగ్రవాద శిక్షణ

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మరింతగా ప్రొత్సహించే విధంగా పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్ వ్యవహరిస్తుంది. అందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లోని కోట్లి ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో యువతకు పాకిస్థాన్ ఆర్మీ స్వయంగా శిక్షణ...
News

దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన… సోషల్ మీడియా లో ‘ట్రిపుల్ తలాక్’…!

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సోషల్ మీడియా వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దంపతులకు బిడ్డ పుట్టి రెండు...
News

లడ్డూ తయారీపై అపోహలొద్దు: టీటీడీ

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీపై వస్తోన్న అపోహలపై టీటీడీ స్పందించింది. థామస్ అనే కాంట్రాక్టర్ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని ఖండించిన టీటీడీ, అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు...
News

కులాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలి : పరిపూర్ణానంద స్వామి

తిరుపతి జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమంలో బుధవారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మలయాళ స్వామి ప్రతిబింబిస్తూ మోక్షానికి అర్హత కులమా గుణమా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామీజీ తన సందేశంలో ప్రపంచంలోని 84 లక్షల జీవరాశులలో మానవజన్మ ఎంతో...
News

తిరుమలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

తిరుమల ప్రయాణికులకు శుభవార్త. ఇబ్బందులు లేకుండా తిరుమలేశుని దర్శనం చేసుకొనే భాగ్యాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది. ఇందుకోసం విశాఖ నుంచి రోజూ తిరుమలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 19 నుంచి 30 స్లీపింగ్‌ బెర్తులతో ఏసీ...
News

హిందుస్తాన్‌లో వుండాలంటే యా హుస్సేన్‌ అనాల్సిందే… అంటూ మొహర్రం ఊరేగింపులో ఛాందసుల నినాదాలు

మొహర్రం సందర్భంగా ముస్లీం ఛాందసులు యూపీలోని అమేథీలో భయాందోళనలు లేపారు. అమేథీలోని వాతావరణాన్ని చెడగొట్టారు. హిందుస్తాన్‌లో వుండాలంటే యా హుస్సేన్‌ అని అనాల్సిందే (హిందుస్తాన్‌ మే రెహనా హైతో యా హుస్సేన్‌ కెహనా హోగా’) అంటూ నినాదాలు చేస్తూ భయాందోళనలు రేపారు....
News

తుది విడత చందనం అరగదీత

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నుంచి తుది విడత చందనం అరగదీత(ఆఖరి విడత) ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 21న ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు స్వామికి సమర్పించేందుకు అవసరమైన మూడు మణుగుల పచ్చిచందనం(120కిలోలు) అరగదీత చేపట్టారు. ఉదయం 7 గంటల...
1 1,142 1,143 1,144 1,145 1,146 2,479
Page 1144 of 2479