News

News

ఇరాక్ లో బాలికల వివాహ వయసు 9 ఏళ్లే! పార్లమెంట్ లో అనాగరిక బిల్లు

బాలికల వివాహ వయసును తొమ్మిదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదిస్తూ ఇరాక్‌ ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. 1959 పర్సనల్‌ స్టేటస్‌ లా ప్రకారం ప్రస్తుతం వివాహానికి చట్టబద్ధమైన వయసు 18సంవత్సరాలుగా వుంది. దీన్ని తొమ్మిదేళ్లకు తగ్గించనున్నారు. ఈ అనాగరిక, వివాదాస్పద బిల్లుపై మానవ...
News

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ హిందూ జాగరణ్ మంచ్ నిరసన

బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, అక్కడి రాజకీయ అశాంతిని నిరసిస్తూ బంగ్లాదేశ్ లోని హైకమిషన్ ముందు హిందూ జాగరణ్ మంచ్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిన తర్వాత అక్కడి మైనారిటీలపై...
News

త్రివర్ణ పతాకాన్ని దగ్ధం చేస్తాం…. ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూన్‌ అనుచిత వ్యాఖ్యలు

ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ మరోసారి రెచ్చిపోయారు. వాషింగ్టన్‌ డీసీ నుంచి మెల్‌బోర్న్‌ వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని దహనం చేయబోతున్నామని హెచ్చరించారు. భారత్‌లో పంజాబ్‌ భాగం కానందున, ఆగస్టు 15న...
News

హర్యానాలో ‘‘గుడ్ మార్నింగ్ బదులు జై హింద్’’

హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది. ఆగ‌స్టు 15 నుంచి అన్ని పాఠ‌శాల‌ల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు గుడ్ మార్నింగ్ బ‌దులుగా జైహింద్ అని నినదించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో దేశ‌భ‌క్తి, ఐక్య‌త‌ను పెంపొందించే...
News

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు : కమిటీ వేసిన కేంద్రం

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను సమీక్షించేందుకు బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండెంట్ ఏడీజీ నేతృత్వంలో కమిటీ వేసినట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్...
News

బంగ్లాదేశ్ హిందువులపై హింసను ఖండిస్తున్నాం: దత్తాత్రేయ హోసబళే

బంగ్లాదేశ్ లో కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాకాండ, హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక దాడులపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి మైనారిటీలు, ముఖ్యంగా హిందూ మహిళలే లక్ష్యంగా జరుగుతున్న దోపిడీలు, హత్యలు, క్రూరమైన...
ArticlesNews

ఆంధ్రరాష్ట్ర సుందరకవికి ‘మల్లె పూమాల’

( ఆగస్ట్ 10‌ - శంకరంబాడి సుందరాచారి జయంతి ) ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ ప్రసిద్ధమైన గేయ రచయితగా తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి శంకరంబాడి సుందరాచారి. తేటతెనుగు నుడికార విలసితమైన తేటగీతుల్లో సుందర రామాయణం, ‘సుందర భాగవతం’...
News

రాష్ట్రంలో శ్రావణశోభ : ఐశ్వర్య లక్ష్మీ అనుగ్రహించవమ్మా

శ్రావణమాసం వచ్చిందంటే తెలుగింట ప్రతీరోజూ పండుగ వాతావరణమే. సిరులతల్లి శ్రీ మహాలక్ష్మిని కొలుస్తూ ఈ మాసం అంతా ప్రత్యేకమైన నిష్ఠ పాటిస్తారు. నోములు, వ్రతాలతో తెలుగు లోగిళ్ళు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతూ ఉంటాయి. సంపదకు, సౌభాగ్యానికి శ్రీలక్ష్మీ అమ్మవారు ప్రతీక. మానవులు...
News

మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?

తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్‌ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకధాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో...
ArticlesNews

ఈ గుడి ఏడాదికి ఒక్కరోజే తెరుస్తారు..

హిందూ ధర్మంలో సర్పాలను దేవుళ్లుగా ఆరాధిస్తారు. దేవతలు కూడా సర్పాలను ఆభరణాలుగా ఉంటాయి. అయితే దేశంలో ఎన్నో నాగదేవాలయాలున్నాయి. అందులో ప్రమఖమైనది, ఇతర దేవాలయాలకన్నా ప్రత్యేకమైనది ఉజ్జయినిలో నాగ‌చంద్రేశ్వరాల‌యం. ఉజ్జయినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వరాల‌యం ఉంది. ఇది ఏడాదిలో...
1 1,107 1,108 1,109 1,110 1,111 2,479
Page 1109 of 2479