News

News

నీటిలో నిలుచుని.. భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు

బంగ్లాదేశ్‌లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో...
News

బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల పట్ల ఐరాస ఆందోళన

జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, హింసను ప్రోత్సహించే వారిని అంగీకరించబోమని ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్‌లో హిందువులతోపాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. వాటిని వెంటనే నివారించాలని సూచించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని...
News

సత్యదేవునికి సువర్ణ ధ్వజ స్తంభం

అన్నవరం రత్నగిరిపై మరో అపురూప ఘట్టం ఆవిష్కృమైంది. సత్యదేవుని ఆలయంలో శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నూతన సువర్ణ ధ్వజ స్తంభాన్ని వేద మంత్రాల నడుమ ప్రారంభించారు. నెల్లూరుకు చెందిన దాత కుటుంబ సభ్యులు రూ.మూడు కోట్లు వ్యయంతో ఈ స్తంభం...
News

చిట్టేడులో పురాతన శాసనం

తిరుపతి జిల్లా కోట మండలంలోని చిట్టేడు గ్రామంలో చిట్టేటమ్మ ఆలయానికి సంబంధించి మట్టిలో కూరుకుపోయిన 16 శతాబ్దం నాటి శాసనాన్ని శుక్రవారం గ్రామస్తులు వెలికితీశారు. గ్రామస్తుల వినతి మేరకు గూడూరు ఎస్‌కేఆర్‌ కళాశాల చరిత్ర అధ్యాపకులు గోవిందు సురేంద్ర, ప్రాచీన తెలుగు...
News

సీఏఏ పౌరసత్వానికి అవసరమైన పత్రాలివే : స్పష్టత ఇచ్చిన కేంద్రం

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనార్టీలకు భారత పౌరసత్వం మంజూరుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దరఖాస్తుదారుల తల్లిదండ్రులు, తాతలు లేదా ముత్తాతల్లో ఎవరో ఒకరు ఆ...
News

పంద్రాగస్టు ముందు భారీ ఉగ్ర కుట్ర భగ్నం

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పరారీలో ఉన్న ఓ ఐసిస్‌ ఉగ్రవాది ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దిల్లీలోని దరియాగంజ్‌కు చెందిన రిజ్వాన్‌ అబ్దుల్‌ హజీ అలీ ఐసిస్‌ పుణె మాడ్యూల్‌లో కీలక సభ్యుడిగా...
News

మథురలో మసీదు కాంప్లెక్స్‌ సర్వేపై స్టే పొడిగింపు: సుప్రీంకోర్టు

మథురలోని షాహీ ఈద్గా మసీదు ప్రాంగణం, పక్కనే ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంపై కోర్టు పర్యవేక్షణలో సర్వే జరగాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వుపై విధించిన స్టేని సుప్రీంకోర్టు.. నవంబరు వరకూ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌...
News

ఆంగ్ల పత్రిక ”ఫ్రంట్ లైన్” కి షోకాజ్ నోటీసులిచ్చిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

ఇంగ్లీష్ పత్రిక ఫ్రంట్ లైన్ కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ నెల సంచికలో ఆ పత్రిక భారత దేశ మ్యాప్ ను తప్పుగా చూపించింది. ఈ విషయాన్ని ప్రెస్...
News

బెంగాల్‌ సరిహద్దుల్లో వేల మంది బంగ్లాదేశీయులు… అత్యధికులు హిందువులే

హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎస్‌ఎఫ్‌ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి. వీరిలో అత్యధికులు హిందువులు కావడం గమనార్హం. గత సోమవారం ఆ దేశప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి...
ArticlesNews

హిమాలయాలు… శివతత్త్వం

ప్రాచీన కాలం నుంచి ఎందరో అవతార పురుషులకు, యోగులకు, ఋషులకు, సాధుసంతులకు సత్యాన్వేషణ కోసం సాగించే తపస్సు కోసం హిమాలయాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆ హిమాలయాల ప్రాశస్త్యం గురించి ఇలా వివరించారు: ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్న...
1 1,106 1,107 1,108 1,109 1,110 2,479
Page 1108 of 2479