28 నుంచి కైలాస- మానస సరోవర యాత్ర
కైలాస- మానస సరోవర యాత్రికులకు తీపికబురు. ఈ యాత్ర సెప్టెంబరు 28 నుంచి ప్రారంభం కానుంది. కుమావోన్ మండల్ వికాస్ నిగమ్(కేఎంబీఎన్) అనే సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇది కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ పర్యాటక అభివృద్ధి బోర్టు ఆధ్వర్యంలో ప్రారంభమైన...








