News

News

భారత వాయుసేన తదుపరి చీఫ్ గా అమర్‌ప్రీత్ సింగ్

భారత వాయుసేన తదుపరి అధిపతిగా ఎయిర్‌ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయు సేన వైస్‌ చీఫ్‌గా ఆయన సేవలు అందిస్తున్నారు. వాయుసేన చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది....
News

సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి : పాకిస్థాన్‌కు నోటీసు

సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. 1960లో పాక్‌తో కుదిరిన ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు మోదీ సర్కారు పాకిస్థాన్‌కు నోటీసు ఇచ్చింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించడంతో పాటు...
News

యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యం

శివపదాలను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ, విశాఖ రుషిపీఠం సత్సంగ సభ సంయుక్త ఆధ్వర్యంలో ‘శివ పదం సంకీర్తన యజ్ఞం’ కార్యక్రమం జరిగింది. ముందుగా అకాడమీ...
News

పూరి జ‌గ‌న్నాథ్ ర‌త్న‌భండార్‌లో రెండో స‌ర్వే..

ఒడిశాలోని పూరిలో ఉన్న జ‌గ‌న్నాథ ఆల‌య ర‌త్న‌భండార్‌ ను ఇవాళ మ‌ళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నిక‌ల్ స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వ‌ర్యంలో ర‌త్న‌భండార్‌ను ఓపెన్ చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కు.. ఆల‌యంలో ద‌ర్శ‌నాలు...
ArticlesNews

సంజౌలి సమరం

మొత్తానికి సంజౌలి (హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాజధాని సిమ్లా)లో అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలంటూ హిందువులు ఆరంభించిన పోరాటం ఫలించినట్టే కనిపిస్తున్నది. ఇందుకు మొదటి చర్య- మసీదు అక్రమ నిర్మాణమేనని వక్ఫ్‌బోర్డు సెప్టెంబర్‌ 8‌వ తేదీ శుక్రవారం ప్రకటించింది. మొత్తం మసీదును తన అధీనంలోకి...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ముఖ్యంగా అక్టోబర్ 8న గరుడసేవ రోజున భారీగా వచ్చే...
News

హింసను విడిచేయండి.. లేదంటే ’’ఆలౌట్ ఆపరేషనే‘‘

నక్సల్స్ హింసను విడనాడి వెంటనే లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేదంటే పూర్తి స్థాయిలో నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్ ను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన 55 మంది నక్సల్స్‌ హింస బాధితులను...
News

లడ్డూ వివాదం.. 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతియాగం

తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతోన్న వేళ తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రమైన...
ArticlesNews

సద్గుణవంతుల శాంతి సందేశం

( సెప్టెంబరు 21 - అంతర్జాతీయ శాంతి దినోత్సవం ) పుట్టుకతో మనమంతా శాంత స్వభావులమే. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిణామాలు, సంఘటనలు, సన్నివేశాలు ఆ సహజ శాంతస్థితి నుంచి ఉద్విగ్నస్థితికి మళ్లిస్తాయి. కామ క్రోధ లోభ మోహ మద...
News

అమ్మజాతరకు అంకురార్పణ

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర పందిరిరాట మహోత్సవంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నెలరోజులకు పైగా సాగే ఉత్సవాలకు వేద పండితులు రాటవేసి అంకురార్పణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ ప్రసాదరావు నేత్రత్వంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు...
1 1,087 1,088 1,089 1,090 1,091 2,479
Page 1089 of 2479