News

News

రైల్ జిహాద్ : రైలు పట్టాలపై ఇనుప స్థంభం ముందే గుర్తించిన లోకోపైలెట్ తప్పిన పెనుప్రమాదం

దేశంలో వరుస రైలు ప్రమాదాలకు పాల్పడటానికి చేస్తోన్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పెద్ద బండరాళ్లు వెలుగు చూడగా, తాజాగా 6 మీటర్ల పొడవైన ఇనుప స్తంభం ఉంచిన ఘటన ఆందోళన రేపుతోంది. లోక్ పైలెట్ అప్రమత్తంగా...
ArticlesNews

వేధింపులపై గళం ఎత్తుతున్న బంగ్లాదేశ్ హిందువులు

నవ జె ఠాకూరియా గౌహతి కేంద్రంగా గల సీనియర్ జర్నలిస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, బాంగ్లాదేశ్ పరిణామాలపై నిపుణులు బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులను మెజారిటీ ముస్లింలు తరచూ మతపరమైన వేధింపులకు గురిచేస్తుంటారని మనామా సాధారణంగా భావిస్తుంటాము. అయితే, ఇటీవల ఢాకా, చిట్టగాంగ్‌లలో...
ArticlesNews

ఆంధ్రజాతికి సంస్కరణల “వెలుగుజాడలు” చూపిన గురజాడ అప్పారావు

( సెప్టెంబర్ 21 – గురజాడ అప్పారావు జయంతి ) ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పిన ఆధునికాంధ్ర వైతాళికుడు, అభ్యుదయ కవితా పితామహుడు, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి,...
News

దుర్గా ఉత్సవాలకు 5 లక్షల కప్పం కట్టండి : హిందువులకు హుకూం

బంగ్లాదేశ్ లో హిందువులపై అక్కడి ఇస్లామిక్ ఛాందసులు రోజు రోజుకీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు హిందువులను చిత్ర హింసలకు గురిచేయడం, దాడులకు దిగడం చేశారు. అంతేకాకుండా నమాజు సమయంలో దుర్గా మండపాల వద్ద సౌండ్ సిస్టమ్ ఆపేయాలని కూడా...
ArticlesNews

నక్సలైట్లపై తిరగబడ్డ వనవాసులు… ఢిల్లీలో నిరసన ప్రదర్శన

కొన్ని సంవత్సరాలుగా నక్సల్స్ తో విసిగిపోతున్న బాధితులు వారిపై ఒక్కసారిగా తిరగబడ్డారు. వారి చేష్టలకు నిరసనగా నక్సల్స్ బాధితులు ఢిల్లీలో రోడ్డెక్కారు. ఈ నిరసన కార్యక్రమానికి అనేక మంది బాధితులు తరలివచ్చారు. ‘‘బస్తర్ శాంతి సమితి’’ ఆధ్వర్యంలో 50 మంది వనవాసీలు...
ArticlesNews

గిరిజన ప్రాంతాల్లో హిందుయేతరులకు ప్రయోజనాలు ఉండొద్దు : రమేష్ భాయ్ ఓఝా

గిరిజన ప్రాంతాల్లో హిందూయేతరులు చేరి, ప్రయోజనం పొందకూడదని ప్రముఖ గుజరాత్ భాగవత కథకుడు పూజ్య రమేష్ భాయ్ ఓజా స్పష్టం చేశారు. గిరిజన సమాజ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల కార్యకర్తల...
News

‘ఆర్టికల్ 370 విషయంలో మాది, కాంగ్రెస్‌ది ఒకటే వైఖరి’

జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలుస్తుందని జోస్యం కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ లోని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం, భారత్‌లోని కాంగ్రెస్‌-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అలయన్స్‌ ఒకే వైఖరితో ఉన్నాయని ఆదేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ పేర్కొన్నారు....
ArticlesNews

వేదం.. ఆధ్యాత్మిక నాదం

వేద పండితులు, ఘనపాటీల పాద స్పర్శతో ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లె గ్రామం పులకించింది. పండితుల వేద మంత్రాలు, వేద విద్యార్ధుల అర్థ తాత్పర్యాలతో మార్మోగింది. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 104వ...
ArticlesNews

ఈ వెలగునిక సర్వత్రా ప్రసరింపజేద్దాం..

22, 23, 24 జనవరి, 1966న ప్రపంచ హిందూ సమ్మేళనం ప్రయాగలో జరిగింది. మౌని అమావాస్య కుంభమేళా సంరంభం మధ్య జరిగిన ఈ సమ్మేళనానికి ఉన్న మరొక విశిష్టత – చరిత్రలో హర్షవర్ధనుడు నిర్వహించిన తరువాత మళ్లీ గురూజీ ప్రేరణతో 20వ...
News

గుమ్మితం తండాలో పురాతన శాసనం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని గుమ్మితం తండా సమీపంలోని మల్లికార్జున స్వామి ఆలయం బయట పురాతన శిలా శాసనం బయటపడింది. ఆలయాల పరిశీలనలో భాగంగా ఇటీవల జిల్లా పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ శిలా శాసనాన్ని గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. దానిపై క్రీస్తు శకం 12, 13వ శతాబ్ద కాలంలో కన్నడం, సంస్కృతం, తెలుగు భాషల్లో అక్షరాలను గుర్తించారు. పూర్వం మల్లికార్జున దేవదేవునికి మహా మండలేశ్వరుని కుమార్తె గంగాదేవి ఏదో బహుమతిని ప్రదానం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుందని పురావస్తుశాఖ అధికారుల సమాచారం. ఈ శాసనాన్ని బట్టి ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్రఉండనుంది. పురావస్తు శాస్త్రవేత్తలు మరింత నిశితంగా పరిశీలన చేయనున్నట్లు తెలిసింది....
1 1,089 1,090 1,091 1,092 1,093 2,479
Page 1091 of 2479