News

News

బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణంపై ఛాందసవాదుల గోల

బంగ్లాదేశ్‌లో మత సామరస్యానికి విఘాతం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే అత్యంత ఎత్తైనదిగా నిర్మిస్తున్న 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణ పనులను, ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, హిందూ మైనారిటీ...
News

‘పవిత్ర జలం తాగితే క్యాన్సర్ నయమవుతుంది’ అంటూ క్రైస్తవ పాస్టర్‌ ప్రచారం ! 8 మందిపై కేసు నమోదు

అద్భుత వైద్యం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో,మహారాష్ట్ర పూణేలోని కొండ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైస్తవ పాస్టర్ కెన్నెత్ పాల్ సిల్వేతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘పవిత్ర జలం’ సేవించడం లేదా శరీరానికి...
News

బంగ్లాదేశ్‌లో “శివ గంజ్” ఉపజిల్లా పేరును ‘మహాస్థాన’గా మార్చేలా చర్యలు

బంగ్లాదేశ్‌లో హిందూ మత, సాంస్కృతిక గుర్తింపులకు సంబంధించిన అంశాలపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, బోగ్రా జిల్లాలోని ‘షిబ్‌గంజ్’ (శివ గంజ్) ఉపజిల్లా పేరును ‘మహాస్థాన’గా మార్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంపై హిందూ సమాజంలోని పలు వర్గాలు ఆందోళన...
News

దోషులను వదిలేది లేదు.. రామాలయ విరాళాల వివాదంపై యోగి తొలి స్పందన

అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ తొలిసారిగా స్పందించారు. ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శుక్రవారం Ayodhya పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు...
News

అఫ్గాన్‌లో మహిళలపై ఆంక్షలు ఎత్తేయాలి

తాలిబన్‌ పాలకులు అఫ్గానిస్థాన్‌లో మహిళలపై విధించిన కఠిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని, దేశంలో తీవ్రవాదులను నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. 2027 జూన్‌ 17 వరకు అఫ్గాన్‌లో ఐరాస ప్రతినిధులు ఉండేందుకు, అక్కడ మానవతా సాయాన్ని అందించేందుకు...
News

ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ చట్ట సభలు నడిచాయన్న ఖవాజా ఆసిఫ్

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పాలన అనేది కేవలం ఒక ప్రహసనమని.. అక్కడ తెరవెనుక అంతా సైన్యం, నిఘా సంస్థల మాటే నడుస్తుందని అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో చెబుతున్న పచ్చి నిజం. ఇప్పుడు అదే నిజాన్ని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రే...
News

శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరిన ఛాందసులు.. నిరసన తెలిపిన ఢాకా యూనిర్సిటీ విద్యార్థులు

ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని గైబందా జిల్లాలో కొందరు ఇస్లామిస్ట్ కార్యకర్తలు శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరి అవమానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని...
News

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ఉగ్రవాద-నేరపూరిత ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రట్టు చేసింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఏడుగురు సభ్యులను అరెస్టు...
News

ఘన జీవామృతం తయారీపై రైతులకు అవగాహన

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోట నాగవరం గ్రామంలో రైతుల సమక్షంలో ఘన జీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఘన జీవామృతం తయారీ విధానం, దాని ప్రయోజనాలపై అవగాహన...
News

ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత

మధ్యప్రదేశ్‌లోని మధ్యప్రదేశ్ లోని బేతుల్‌ లో నిర్వహించిన “ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత” కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము, అభివృద్ధికి మరియు సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...
1 103 104 105 106 107 2,473
Page 105 of 2473