పాకిస్థాన్లోని గురుద్వారాలో వృద్ధ సిక్కు దంపతుల దారుణ హత్య
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో తీవ్ర సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి...









