News

News

పాకిస్థాన్‌లోని గురుద్వారాలో వృద్ధ సిక్కు దంపతుల దారుణ హత్య

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి...
News

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఘనజీవామృతం

ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లినగరం గ్రామంలో రైతుల సమక్షంలో 500 కిలోల ఘనజీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఘనజీవామృతం తయారీ విధానం, దాని ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ...
News

శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత, భద్రత కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ కీలక ఒప్పందం!

తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. శ్రీవారి ప్రసాదాల భద్రత, పోషక విలువలు, నాణ్యత మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరుతో టీటీడీ...
News

పాకిస్థానీ టెర్రరిస్టు ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు: ‘కాలా హిరణ్’ నిర్మాత

సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా తెరకెక్కుతున్న 'కాలా హిరణ్' సినిమా విడుదల కాకముందే తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న అమిత్ జానీ, తనకు పాకిస్థాన్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని గురువారం సంచలన ఆరోపణలు...
News

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిన ముస్లిం వ్యక్తి అరెస్ట్ !

దేశ భద్రతకు ముప్పుగా మారే గూఢచర్య కార్యకలాపాలపై భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో,రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్తాఖ్ అలీ అనే వ్యక్తిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. దర్యాప్తు...
ArticlesNews

కుటుంబమే వ్యక్తి నిర్మాణానికి పునాది

ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అనేక నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ వేల సంవత్సరాల విదేశీ దండయాత్రలు, రాజకీయ కల్లోలాలు, మతపరమైన దాడులు మరియు సాంస్కృతిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ భారతీయ సనాతన సంస్కృతి నేటికీ సజీవంగా నిలిచి ఉంది. దీనికి ప్రధాన కారణం...
News

పుణె కోర్టులో సావర్కర్‌పై వ్యాఖ్యల కేసు విచారణ – సత్యకి సావర్కర్ వాదనలు

పుణెలోని ప్రత్యేక కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ కొనసాగుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులో, పిటిషనర్ సత్యకి సావర్కర్‌ను రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదులు...
ArticlesNews

సనాతన ధర్మంలో స్వ-ఆధారిత జీవనం

సనాతన ధర్మం మానవ జీవితాన్ని కేవలం భౌతిక అవసరాలకే పరిమితం చేయకుండా, వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక, నైతిక మరియు సామాజిక వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జీవన విధానాన్ని బోధిస్తుంది. ఈ ధర్మంలో "స్వ-ఆధారిత జీవనం" అనేది అత్యంత ముఖ్యమైన సూత్రంగా పరిగణించబడుతుంది....
News

హిందువులు అధికంగా ఉన్న భారత్ లౌకిక దేశం ఇటువంటి ఒక్క ఇస్లామిక్ దేశం ఉందా

భారతదేశం హిందూ-మెజారిటీ దేశం అయినప్పటికీ లౌకిక రాజ్యంగా కొనసాగుతుండటానికి హిందూ సమాజం యొక్క సహనశీలత, సనాతన ధర్మంలోని విశాల దృక్పథమే కారణమని జనసత్తా దళ్ (లోక్‌తాంత్రిక్) జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్ లో ఒక...
News

ఐఏఎఫ్ అధికారి భార్య బలవంతపు మతమార్పిడి కేసులో మరో నిందితుడి అరెస్టు

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఇటీవల వెలుగు చూసిన బలవంతపు మతమార్పిడి కేసులో పోలీసులు తాజాగా మరో నిందితుడిని అరెస్టు చేశారు. హజ్రత్ మౌలానా అనే 24 ఏళ్ల యువకుడిని మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తనను బలవంతంగా మతం మార్చారంటూ ఒక ఐఏఎఫ్ అధికారి...
1 102 103 104 105 106 2,473
Page 104 of 2473