ఔరంగజేబు దుర్మార్గం – కాశీ విశ్వనాథ మందిర ధ్వంసం
పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉత్కృష్టమైనది కాశీ విశ్వనాథ మందిరం. పురావస్తు పరిశీలనల ప్రకారం ఆ ఆలయ నిర్మాణం పూర్వ సామాన్య శకం 9-10 శతాబ్దాల మధ్య కాలంలో జరిగింది. గుప్తుల కాలంలో ఆ గుడిని మహా అద్భుతంగా, వైభవోపేతంగా పునర్నిర్మించారు....











